హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో మంగళవారం సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ అభినందన సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, రాజ్యసభ ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ హాజరుకానున్నారు. సభ నిర్వహణ బాధ్యతలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ. కిషన్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ తదితరులు నిర్వహిస్తున్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చి రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన బీజేపీ ఇదే అంశాన్ని తమ ప్రచారానికి ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సభను నిర్వహిస్తుందని పలువురి అభిప్రాయం. తెలంగాణలోని పదిజిల్లాల నుండి భారీ సంఖ్యలో జనాన్ని రప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మధ్యాహ్నం 12.45నిమిషాలకు హైదరాబాద్ చేరుకోనున్న రాజ్ నాథ్ సింగ్ ఇటీవల మరణించిన బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- రేవంత్ సర్కార్ తొలగించిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక ఇదే!
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!