రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుప్రతులను సీమాంధ్ర అహంకార నాయకులు కాల్చివేయడం, చించేయడం అనైతికమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం నాడు ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ బిల్లుపై బీఏసీలో చర్చ జరిపి నిర్ణయిస్తారన్నారు. బిల్లుపై అన్ని అంశాలూ చర్చించి తిరిగి పార్లమెంటుకు పంపిన తర్వాత బిల్లును పార్లమెంటులో భారత ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. బిల్లులో అన్ని విషయాలూ రాజ్యాంగబద్ధంగానే ఉన్నాయని చెప్పారు.
- CM KCR is a fighter who would never associate with a cheater like Modi: KTR
- RSS man heading Congress in Telangana: BRS Working President KTR
- Desertions rock the Congress party as the elections near
- Modi’s speech a bundle of lies: Minister KTR
- Siddipet – Kachiguda rail service to start from today
- బీఆర్ఎస్ మేనిఫెస్టో వస్తే ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే: మంత్రి హరీశ్ రావు
- నిర్మల్లో రూ.1157 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి కేటీఆర్
- నిర్మల్ జిల్లాలో రూ. 300 కోట్లతో నిర్మించనున్న పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
- కాంగ్రెస్ హయాంలో తాగునీరు లేదు.. బీఆర్ఎస్ పాలనలో కరువు లేదు: మంత్రి కేటీఆర్
- మహిళను ఆర్థికంగా బలోపేతం చేసే అంశాలు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉంటాయి: మంత్రి హరీశ్ రావు
- ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం
- సిద్దిపేట నుండి సికింద్రాబాద్ వరకు రైలు
- బీఆర్ఎస్ మీద ప్రధాని చేసిన అసత్య ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్
- ఈనెల 5న విజయ మెగా డెయిరీని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్.. లక్ష మంది పాడి రైతులకు ప్రయోజనం
- గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్