mt_logo

సర్కారు స్కూళ్లల్లో అన్ని తరగతులకూ ఇంగ్లిష్ మీడియం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వచ్చే ఏడాది నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వచ్చే విద్యా…

హైదరాబాద్ అత్యద్భుతం… కేటీఆర్ మార్గ నిర్దేశకులు… : మంత్రి కేటీఆర్ పై ప్రశంసల జల్లు

ఎలక్ట్రిక్‌ కార్‌ రేసింగ్‌కు ప్రసిద్ధి చెందిన ఎఫ్‌ఐఏ ఫార్ములా-ఈని హైదరాబాద్‌కు తీసుకురావటంలో కీలకపాత్ర పోషించిన ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఫార్ములా-ఈ హైదరాబాద్‌కు…

పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

విశ్వనగరం హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల…

కోటిన్నర ఎకరాలకు రైతుబంధు జమ చేశాం : మంత్రి నిరంజన్ రెడ్డి

రైతులను అప్పులపాలు కాకుండా కాపాడటం కోసం చేపట్టిన ‘రైతుబంధు’ పథకం ద్వారా ఎనిమిదవ విడతలో కోటి 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతుబంధు నిధులు అందజేసినట్టు…

ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర బదిలీలకు సీఎం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో పరస్పర ఉద్యోగుల బదిలీకి ప్రభుత్వం అంగీకారం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులిద్దరూ పరస్పరం అవగాహనకు వస్తే వారిని బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల…

కేసీఆర్ కిట్స్ వల్లే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి : మంత్రి హరీష్ రావు

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కేసీఆర్ కిట్’ కార్యక్రమంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 22 శాతం మేర ప్రసవాలు పెరిగాయని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్…

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన కరువు భత్యాలను మొత్తం మంజూరు చేయనున్నట్లు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగులకు అందాల్సిన 10.01 శాతం కరువు భత్యాలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి…

తెలంగాణలో తొలి మహిళా విశ్వవిద్యాలయంగా కోఠి మహిళా కళాశాల

హైదరాబాద్ నగరంలోని కోఠి మహిళా కళాశాలను తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా విశ్వ విద్యాలయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి…

శరవేగంగా పూర్తవుతున్న ‘మన ఊరు… మన బడి’ పైలట్ ప్రాజెక్ట్ పనులు

రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాలయాలు కొత్త కాంతులు సంతరించుకోనున్నాయి. విద్యార్థుల్లో ఉత్సాహం పెంపొందించే దిశగా సకల మౌలిక వసతులతో సిద్ధమై… విజ్ఞాన సౌరభాలు వెదజల్లనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా…

పంటలు నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది : మంత్రుల బృందం

అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాలపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రుల బృందం మంగళవారం నాడు వరంగల్ జిల్లాలో పర్యటించింది. అలాగే…