mt_logo

ఇదొక మాటల గారడి బడ్జెట్ : కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి

కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని…

కుళాయి నీటి సరఫరాలో తెలంగాణ దేశంలో మొదటిస్థానం

తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సాధించింది. వంద శాతం కుళాయి నీటి సరఫరా చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో చేరింది. సోమవారం పార్లమెంటులో సమర్పించిన ఆర్థిక…

‘పద్మశ్రీ’ రామచంద్రయ్యకు ఘన సత్కారం

గిరిజన కళలు, జాతులను కాపాడుతూ… వాటిని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా కృషి చేస్తోంది టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల…

హైదరాబాద్ ఇక ట్రాఫిక్ ఫ్రీ నగరం

హైదరాబాద్ ఇక ట్రాఫిక్ ఫ్రీ నగరం కాబోతుంది. ఇప్పటికే నగరానికి తూర్పువైపు పలు వంతెనలు అందుబాటులోకి రాగా, ఎల్‌బీనగర్‌ జంక్షన్‌లో కుడివైపు అండర్‌పాస్‌ వినియోగంలోకి వస్తే ట్రాఫిక్‌…

65 వేల సీడ్ బాల్స్ తయారు చేసిన చిన్నారిని అభినందించిన మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్ మానసపుత్రికైన హరితహారాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఓ బాలిక 65 వేల సీడ్ బాల్స్ స్వయంగా తయారు చేసి అడవిలో జల్లింది. సిరిసిల్ల జిల్లా సుద్దాలకి…

తెలంగాణకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ కన్నుమూత… సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్

తెలంగాణకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ ఆదివారం అర్థరాత్రి కన్నుమూశారు. భరత్ భూషణ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపం…

హైదరాబాద్ లో 1500 కోట్లతో ఆయిల్ రిగ్గుల పరిశ్రమ : మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్‌లో మ‌రో అంత‌ర్జాతీయ సంస్థ కొలువుతీరనుంది. 1500 కోట్ల పెట్టుబ‌డితో హైద‌రాబాద్‌లో గ్లోబల్‌ ఆయిల్‌ రిగ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ఏర్పాటు కానుంది. మేఘా ఇంజినీరింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌…

తెలంగాణ వ్యవసాయ సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి : ‘దక్షిణ భారత రైతు సమితి’ డిమాండ్

శనివారం చెన్నైలో సమావేశమైన దక్షిణ భారత రైతు సమితి నాయకులు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలు అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేలా ఆయా రాష్ట్ర…

తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ : మంత్రి కేటీఆర్

దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. బడంగ్ పేట్, మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో శనివారం…

కేంద్రం తెలంగాణకు చేసింది శూన్యం… బీజేపీపై నిప్పులు చెరిగిన మంత్రి హరీష్ రావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో 17.80 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం హాస్పిటల్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు…