mt_logo

బేగంపేటలో 61 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం సనత్ నగర్…

అపుడు వెక్కిరించిన వాళ్లకు సమాధానం… నేటి గణనీయ అభివృద్ధి : మంత్రి కేటీఆర్

అపుడు తెలంగాణను వెక్కిరించిన వాళ్లే నేడు తెలంగాణ అభివృద్ధిని చూసి మెచ్చుకుంటున్నారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు పేర్కొన్నారు. 2001లో కరీనంగర్ లో జరిగిన…

హైదరాబాద్ అభివృద్ధిలో హెచ్​ఎండిఏ పాత్ర కీలకం : మంత్రి కేటీఆర్

ఏడు జిల్లాల పరిధికి విస్తరించి ఉన్న హైదరాబాద్ మహా నగర అభివృద్ధిలో​ హెచ్​ఎండిఏ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందని, ఇకపై దూరదృష్టితో కొత్త ప్రణాళికలను రూపొందించుకుంటూ ముందుకుసాగాలని…

ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళిత బంధు : సీఎం కేసీఆర్

దళితులు పేదరికం నుండి బయట పడుతుంటే ప్రతిపక్షాల కళ్ళు మండుతున్నాయని, ఎవరు ఏం చేసినా దళిత బంధు ఆపేది లేదని, ఈ ఏడాది 40 వేల కుటుంబాల‌కు…

మహా జాతరకు మేడారం సిద్ధం : సీఎస్ సోమేశ్ కుమార్

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మేడారం జాతర ఏర్పాట్లపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి టెలీ…

తెలంగాణ విత్తన ధ్రువీకరణ ల్యాబ్ కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు

తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఏటా విత్తన ఎగుమతులు పెరుగుతుండటం దృష్ట్యా, విత్తన ఎగుమతికి సంబందించి అన్నీ పరీక్షలు చేసి విత్తనోత్పత్తి దారులకు సేవలు అందించడానికి వీలుగా,…

సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి స్త్రీలకు ఉంది : హిజాబ్ వివాదంపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

దేశంలో ముదురుతున్న హిజాబ్ వివాదం, మహిళల వస్త్రధారణ విషయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నుదుటున సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు …హిజాబ్…

తెలంగాణ అభివృద్ధిని మోడీ ఓర్వలేకపోతున్నారు : మంత్రి హరీష్ రావు

వరంగల్ జిల్లా, ఎంజీఎం ఆస్పత్రిలో పిల్లల కోవిడ్ ప్రత్యేక వార్డును వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం హన్మకొండలో టీ డ‌యాగ్నోస్టిక్‌, రేడియాల‌జీ ల్యాబ్‌కు…

మోడీ వ్యాఖ్యలపై భగ్గుమన్న తెలంగాణ… రాష్ట్రవ్యాప్తంగా శవయాత్రలు, దిష్టిబొమ్మలు దగ్ధం

రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాని మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బుధవారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర ఏర్పాటుపై విషం చిమ్ముతూ, అడ్డగోలుగా మాట్లాడిన…

ఇంత దిగజారి మాట్లాడిన ప్రధాని మోడీ ఒక్కరే : మంత్రి కేటీఆర్

దశాబ్దాల తెలంగాణ పోరాటాన్ని కించపరిచిన ప్రధాని మోడీ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి అన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. బుధవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో…