నరేంద్రమోదీ ప్రభుత్వంపై పోరాటంలో తొలి అడుగుగా సీఎం కేసీఆర్ ఆదివారం చేపట్టిన ముంబై పర్యటన జాతీయ రాజకీయాల్లో సంచలనమైంది. ప్రాంతీయ పార్టీల నేతలు కలిసి పనిచేయలేరన్న అపవాదును…
హిందూ అయినా ముస్లిం అయినా రక్తం ఎరుపు రంగులోనే ఉంటుందని, బీజేపీ ప్రభుత్వం విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకోవాలని ఆరాటపడుతోందని ఆగ్రహం…
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం గ్రీనరీలో టాప్లో నిలిచిందని ప్రపంచ పర్యావరణవేత్త ఏరిక్ సోలీహిమ్ కొనియాడారు. మేడ్చల్ జిల్లాలోని ఓ అర్బన్ ఫారెస్టు పార్కు పచ్చదనంతో కళకళలాడిపోతోందని ఏరిక్…
కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించిన సీఎం కేసీఆర్ కు దేశవ్యాప్త మద్ధతు పెరుగుతోంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులతో పాటు తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్…
పేదరికం వైద్య విద్యను చదువుకోలేకపోతున్నామని ఆందోళనలో ఉన్న ఇద్దరు బాలికలకు మంత్రి కె. తారకరామారావు అండగా నిలిచారు. వారికి ఆర్థిక సహాయం అందించి ఎంబీబీఎస్ చదువాలనుకున్న వారి…
ఐటి రంగంలో దేశానికే రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రంగంలో మన రాష్ట్రం గణనీయమనై…
తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ గిరిజన ఆవాసానికి విద్యుత్ ఉండాలని, 2022 తర్వాత విద్యుత్ లేని గిరిజన ఆవాసం ఉండొద్దని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మనబడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్నారైలు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈరోజు…