తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో జూలై 3న లండన్లో నిర్వహిస్తున్న ‘టాక్-లండన్ బోనాల జాతర’ పోస్టర్ని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్…
వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ రోడ్డెక్కిన బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి అవసరమైన…
రాష్ట్రంలో నైరుతు రుతుపవనాల ప్రభావంతో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో కూడా చాలా చోట్లా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని,…
ప్రీమియర్ ఎనర్జీ సంస్థ తన కార్యకలాపాలను రాష్ట్రంలో మరింతగా విస్తరించనున్నది. అమెరికాకు చెందిన అజ్యూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్తో జత కట్టిన ప్రీమియర్ ఎనర్జీ గ్రూప్ హైదరాబాద్లోని…
పెట్టుబడిదారులకు తమ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేవారికి, యువతకు ఉపాధి అవకాశాలు…
రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలోని 41,392 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరచుకోగా… విద్యార్థులు మళ్లీ పుస్తకాలు చేతపట్టుకుని…
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రుతుపవనాల రాకతో రాష్ట్రంలో చాలాచోట్ల వాతావరణం చల్లబడి, వేసవి వేడి, ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో…
పెట్టుబడులకు గమ్యస్థానం అయిన హైదరాబాద్కు ఆధునిక ఆటోమొబైల్ రంగంలో అపార అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కోకాపేట్లో అడ్వాన్స్ ఆటో పార్ట్స్…
సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్.. తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆదివారం ప్రగతిభవన్లో జరిగిన ఈ సమావేశంలో మూడు గంటలకు…
పెట్టుబడులకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన తెలంగాణలో రూ.24 వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ఎలెస్ట్ (రాజేష్ ఎక్స్పోర్ట్స్) డిస్ప్లే ఫ్యాబ్రికేషన్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి చెందిన…