mt_logo

మహీంద్రా 3,00,001వ ట్రాక్టర్ తెలంగాణలో… ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా తన 3,00,001వ ట్రాక్టర్‌ను తెలంగాణ ప్లాంట్‌లో తయారుచేసింది. ఈ సందర్భంగా జహీరాబాద్‌లోని మహీంద్రా ప్లాంట్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయగా… ఈ…

గ్రేటర్ లో మరో 131 బస్తీ దవాఖానాలు : మంత్రి హ‌రీశ్‌రావు

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో ఏర్పాటు చేసిన బ‌స్తీ ద‌వాఖానలు ప‌ట్ట‌ణ పేద‌ల‌కు వైద్య ఖ‌ర్చుల భారాన్ని త‌గ్గించి, అత్యంత ప్రజాదరణ పొందాయని వైద్యారోగ్య శాఖ…

జూన్ 28 నుండి రైతుబంధు నిధులు జమ : సీఎం కేసీఆర్

వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపికబురు తెలిపింది. ఈ వానాకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈనెల 28వ తేదీ నుంచి రైతుల…

దేశ రక్షణ రంగంలో హైదరాబాద్ రక్షణ పరిశ్రమలది కీలకపాత్ర : మంత్రి కేటీఆర్

అభివృద్ధిలో దేశంలోనే ముందంజలో ఉన్న తెలంగాణ లాంటి రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించడం లేదని, కావాలని వివక్ష చూపిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.…

ఈనెల 28న ప్రారంభం కానున్న టీహబ్-2

ప్రారంభించిన ఆరేళ్లలోనే దాదాపు రెండువేల స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించిన టీహబ్… ఇపుడు తన రెండవ కార్యాలయం ప్రారంభానికి సిద్ధమవుతోంది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఈ స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ టీ…

జూన్ 30న గోల్కొండ బోనాలతో షురూ కానున్న ఆషాడ బోనాల ఉత్సవాలు : మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆషాడ బోనాల ఉత్సవాలు ఈ నెల 30వ తేదీ నుంచి గోల్కొండ కోట నుండి ప్రారంభం కానున్నాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య,…

‘డబుల్ బెడ్ రూమ్’ పథకం ప్రధాని స్వరాష్ట్రంలో కూడా లేదు : మంత్రి కేటీఆర్

త్వరలోనే కొత్త పెన్షన్లతో పాటు రేషన్‌కార్డులు జారీ చేయనున్నుట్లు రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్ నగర పరిధిలో కైతలాపూర్‌…

హైదరాబాద్ లో 14 చోట్ల ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ కేంద్రాలు

ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేలా హైదరాబాద్ నగర పాలక సంస్థ 14 చోట్ల ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్ల (4వీలర్‌)ను ఏర్పాటు చేయబోతున్నది. ఇప్పటికే హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టులో…

కైతలపూర్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ లోని కైతలాపూర్ ఫ్లైఓవర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో కైతలాపూర్‌లో ఫ్లై ఓవర్‌ను రూ.86 కోట్ల వ్యయంతో…

హిమాలయ శిఖరాలపై తెరాస జెండా ఎగురవేసిన తెలంగాణ యువకుడు

హిమాలయ శిఖరాలపై తెరాస జెండాను రెపరెపలాడించాడు ఓ తెలంగాణ యువకుడు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన 17 ఏళ్ల వెంకటేశ్‌ సైకిల్‌పై కశ్మీర్‌ వరకు సాహసయాత్ర చేశాడు.…