తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లను పెంచాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర…
తెలంగాణ ప్రభుత్వం భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు సిద్ధమవుతోంది. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఆగస్టు 8 నుంచి 22 వరకు 15 రోజుల…
రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఏర్పాటు చేయడం వేగవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం రంగారెడ్డి…
వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ది పనులకు సంబంధించి అటవీ అనుమతులపై రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు (రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండలి) సమావేశం అరణ్య…
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు పట్టణాల పరిస్థితుల పైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం…
డిస్ట్రిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులు రైతులకే కాకుండా దేశ, విదేశీ ఉన్నత చదువుల కోసం విద్యార్థులకు కూడా రుణాలు అందజేస్తుందని వ్యవసాయ,సహకార శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి…
మంగళవారం రాజ్యసభ ప్రారంభం కాగానే టిఆర్ఎస్ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి కేంద్రానికి వ్యతిరేకం గా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. సభలో ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు.…
పసితనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి… రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అందించిన ఆర్థిక అండతో ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసుకున్న జగిత్యాల జిల్లా రాయికల్ కు…
దేశంలో ఎంతో ప్రాముఖ్యత పొందిన గాంధీ నేచర్ క్యూర్ ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన ప్రకృతి వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకునేందుకు…
సోమవారం నుండి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంటువ్యాధులు రాకుండా…