mt_logo

సీఎం కేసీఆర్ తో భేటీ అయిన యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌ శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు జాతీయ…

రూ. 94 కోట్లతో మూసారాంబాగ్, చాదర్ ఘాట్ కు నూతన వంతెనలు : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

మూసారాంబాగ్ మూసీ పరివాహక వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పర్యటించారు. బ్రిడ్జి పునరుద్దరణ పనులను పరిశీలించిన…

హైదరాబాద్ ఐటీఐఆర్ రద్దు చేసిన కేంద్రం… కుటిల రాజకీయమన్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామని తాజాగా పార్లమెంట్‌లో కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ప్రకటనపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ…

ధరలు తగ్గించాలని పదో రోజు కొనసాగిన టీఆర్ఎస్ ఎంపీల ధర్నా

పార్లమెంట్ లో వరుసగా పదో రోజు కూడా టీఆర్ఎస్ సహా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు తమ నిరసన కొనసాగించారు. నిత్యావసరాల ధరలు, జీఎస్టీ పెంపు, ద్రవ్యోల్బణం, అగ్నిపథ్,…

మైనార్టీల సంక్షేమం, విద్యాభివృద్ధికి 6,644 కోట్లు ఖర్చు చేసిన తెలంగాణ ప్రభుత్వం

గడచిన ఎనిమిది ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల విద్యకు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు 6,644 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఉన్న…

ఉక్రెయిన్ వైద్య విద్యార్థులకు షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం కారణంగా చదువు మధ్యలో ఆపేసి తిరిగి వచ్చిన భారతీయ మెడికల్‌ విద్యార్థులకు ఇండియాలోని మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వటం సాధ్యంకాదని పార్లమెంటు సాక్షిగా…

తెలంగాణతో పనిచేసేందుకు ఎంవోయూ కుదుర్చుకున్న కైలాష్ సత్యార్థి ఎన్జీఓ

పిల్లలు, మహిళల సంరక్షణ కోసం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఎన్జీఓ బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ (బీబీఏ) సంస్థ ఇకపై తెలంగాణ ప్రభుత్వంతో కలిసి…

ఆగస్టు 4న ప్రారంభం కానున్న పోలీస్ టవర్స్

తెలంగాణ ప్రభుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ అండ్ కంట్రో సెంట‌ర్‌ (పోలీస్ టవర్స్ )ను ఆగ‌స్టు 4వ తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. బంజారా హిల్స్‌లో…

రైతులను యాంత్రికరణ దిశగా ప్రోత్సహించాలి : మంత్రి నిరంజన్ రెడ్డి

వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రోత్సహించే క్రమంలో గుజరాత్ రాజ్ కోట్ లోని శక్తిమాన్ వ్యవసాయ పరికరాల పరిశ్రమను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి…

దళిత బంధు చరిత్రలో మైలురాయిగా నిలుస్తుంది : మంత్రి జగదీష్ రెడ్డి

దళిత బంధు పథకం చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని దీన్ని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో 96 మంది లబ్ధిదారులకు 9…