భారత్, ఇరాన్ రెండు దేశాలకు సంస్కృతులు, నాగరికతలను ప్రభావితం చేసిన భాగస్వామ్య చరిత్ర ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించిన…
హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. దేశంలో అతిపెద్ద రెస్టారెంట్ ఇండస్ట్రీ సదస్సును ‘ఎన్ఆర్ఏఐ హైదరాబాద్ చాప్టర్’ హైదరాబాద్ లో నిర్వహించనుంది. ఈ నెల 13న…
హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన ఆదివాసీ, బంజారా భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 17వ తేదీన ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు.…
ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరో ప్రపంచ గుర్తింపు వచ్చింది. గత ఏడాది ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తింపు పొందగా.. తాజాగా సోమవారం…
రాబోయే నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. ఇవాళ మంచిర్యాల,…
నిజామాబాద్ లో నిర్వహించిన కొత్త ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి కేసీఆర్ పెద్దకొడుకులా మారి ఆసరాగా నిలుస్తున్నారని కవిత అన్నారు.…
హైదరాబాద్ లో ఈనెల 17వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల కార్యక్రమ ఏర్పాట్లను మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్…