mt_logo

ఎన్.డి.ఏ అంటే నో డాటా అవేలబుల్ గవర్నమెంట్ : మంత్రి కేటీఆర్

బీజేపీ నేతృత్వంలోని ‘ఎన్డీయే’ ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ కొత్త అర్థం చెప్పారు. కేంద్రం పార్లమెంటులో ప్రతి ముఖ్యమైన ప్రశ్నకు ‘సమాచారం లేదు’ (నో డాటా అవేలబుల్‌) అని…

రాష్ట్రంలో కోతుల బెడద నివారణపై సమావేశం

రాష్ట్రంలో కోతులతో తలెత్తుతున్న సమస్యలు, అడవి పందుల బెడద నివారణకై చేపట్టాల్సిన చర్యలపై బీఆర్కేఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో…

సింగరేణికాలని చైత్ర కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అందజేత

సెప్టెంబర్ 9న సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో దారుణ హత్యకు గురైన చిన్నారి చైత్ర కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇంటి పత్రాలనఅందజేశారు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ…

ఒమిక్రాన్ నేపథ్యంలో రద్దైన సండే – ఫండే ఫెస్టివల్

కరోనా ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్ వద్ద, చార్మినార్ వద్ద అట్టహాసంగా నిర్వహిస్తున్న సండే –…

టీహబ్ నుండి కొత్త ఈ – బైక్ యాప్

టీహబ్‌లోని హలా స్టార్టప్‌ కంపెనీ ఎలక్ట్రిక్‌ బైక్‌ బుకింగ్‌ల కోసం రూపొందించిన యాప్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ ఆవిష్కరించారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ…

లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన, రైతు సంక్షేమంపై నినాదాలు

ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం స్ప‌ష్ట‌మైన విధానాన్ని ప్ర‌క‌టించాల‌ని టీఆర్ఎస్ ఎంపీలు మ‌రోసారి లోక్‌స‌భ‌లో డిమాండ్ చేశారు. మంగళవారం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత‌.. టీఆర్ఎస్…

పురాతన మెట్ల బావిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

మెహిదీపట్నంలోని బాపూఘాట్‌లో పురాతన పుష్కరిణి బావిని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. వందల ఏళ్ల పూర్వపు ఈ బావిలో బాపూజీ అస్థికలు నిమజ్జనం చేసి బాపూ సమాధి, ధ్యానమందిరం…

ట్విట్టర్ కొత్త సీఈవోకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు

ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ట్విట్టర్‌ కొత్త సీఈ‌వోగా భారత సంతతికి చెందిన పరాగ్‌ అగ‌ర్వాల్‌ నియ‌మి‌తు‌ల‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప‌రాగ్ అగ‌ర్వాల్‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల…

ధాన్యం సేకరణపై పార్లమెంట్ లో టీఆర్ఎస్ నేతల నిరసనల హోరు

రైతు సమస్యలపై చర్చించాలని తొలిరోజే పార్ల‌మెంట్‌లో నిరసన చేపట్టారు టీఆర్ఎస్ నేతలు. లోక్‌స‌భ‌ మొదలైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో తెరాస మంత్రులు…

‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో మారిన తెలంగాణ చరిత్ర

ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చావు నోట్లో తల పెట్టి.. ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో 2009, నవంబర్ 29న చేపట్టిన…