mt_logo

ప్రజలంతా తప్పక మాస్క్ ధరించండి : మంత్రి హరీశ్‌రావు

రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కచ్చితంగా మాస్కు ధరించాల్సిందేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రజలకు స్పష్టం చేశారు. బుధవారం…

స్టాలిన్ ఆతిథ్యం అద్భుతం : మంత్రి కేటీఆర్

తమిళనాడు సీఎం స్టాలిన్ అద్భుతమైన ఆతిథ్యం అందించారని ట్వీట్ చేశారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. తమిళనాడులోని శ్రీరంగ రంగనాథుని దర్శనానికి కుటుంబ సమేతంగా…

సీఎం కేసీఆర్ అద్భుతమైన నాయకుడు : స్టాలిన్

తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామి దర్శనానికి కుటుంబ సమేతంగా వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మంగళవారం ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్‌తో సమావేశం అయ్యారు. కేంద్రం అవలంబిస్తున్న విధానాలు, ప్రాంతీయ…

ఉస్మానియా ఆసుపత్రిలో సీటీస్కాన్, క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించిన మంత్రి హ‌రీశ్‌రావు

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు మంగళవారం ఉస్మానియా ఆస్ప‌త్రిలో కొత్త‌గా ఏర్పాటు చేసిన సీటీ స్కాన్‌ను, క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించారు. వీటితోపాటు అగ్నిమాప‌క యంత్రం, ఆక్సిజ‌న్…

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు కేటీఆర్ అభినందనలు

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం…

వైద్యారోగ్యరంగంలో తెలంగాణకు రెండు జాతీయ అవార్డులు

వైద్యారోగ్యరంగంలో తెలంగాణ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా మరోసారి నిలిచింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో తెలంగాణకు రెండు అవార్డులు దక్కాయి.…

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం.. అన్ని స్థానాలు క్లీన్ స్వీప్

తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల‌ను టీఆర్ఎస్ పార్టీనే కైవ‌సం…

తమిళనాడు శ్రీరంగం ఆలయంలో ప్ర‌త్యేక పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్

సోమవారం ప్రత్యేక విమానంలో తమిళనాడు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, తిరుచిరాప‌ల్లి జిల్లా శ్రీరంగంలోని రంగ‌నాథ‌స్వామి ఆల‌యంలో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స్వామి వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి,…

పుట్టినరోజును పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న రాజ్యసభ్యులు కె. కేశవరావు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తన పుట్టినరోజు పురస్కరించుకుని తన కుమార్తె మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి…

హైదరాబాద్ లో 250 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

స్వచ్ఛ హైదరాబాద్‌ లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ కొత్తగా సమకూర్చిన 250 స్వచ్ఛ ఆటోలను సనత్‌నగర్‌లోని జీహెచ్‌ఎంసీ వెల్ఫేర్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.…