రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ను, క్యాథ్ ల్యాబ్ను ప్రారంభించారు. వీటితోపాటు అగ్నిమాపక యంత్రం, ఆక్సిజన్ ప్లాంట్ను కూడా ప్రారంభించి, ఓపీ స్లిప్పుల జారీ కేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు ఆసుపత్రిలోని పలువురు రోగులను వైద్య సదుపాయాలు, సౌకర్యాల గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. కాగా ఉస్మానియా ల్యాబ్ లో క్యాథ్ ల్యాబ్ కోసం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ 8 కోట్లు మంజూరు చేసింది. సోమవారం నిలోఫర్ హాస్పిటల్లో 2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్, నియోనాటల్ స్కిల్ ల్యాబ్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో హరీష్ రావుతోపాటు మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీలు పాల్గొన్నారు.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్