రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ను, క్యాథ్ ల్యాబ్ను ప్రారంభించారు. వీటితోపాటు అగ్నిమాపక యంత్రం, ఆక్సిజన్ ప్లాంట్ను కూడా ప్రారంభించి, ఓపీ స్లిప్పుల జారీ కేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు ఆసుపత్రిలోని పలువురు రోగులను వైద్య సదుపాయాలు, సౌకర్యాల గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. కాగా ఉస్మానియా ల్యాబ్ లో క్యాథ్ ల్యాబ్ కోసం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ 8 కోట్లు మంజూరు చేసింది. సోమవారం నిలోఫర్ హాస్పిటల్లో 2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్, నియోనాటల్ స్కిల్ ల్యాబ్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో హరీష్ రావుతోపాటు మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీలు పాల్గొన్నారు.
- Is Revanth Reddy helping BJP win some elections in Telangana? Data says so
- BJP’s unilateral push for Godavari-Cauvery river linking detrimental to Telangana
- Is Revanth Reddy trying to sabotage the original Congress?
- KCR’s 4-hour-long TV interview creates record
- Lok Sabha polls: Telangana Congress camp in confusion
- దేవుళ్ల మీద ఒట్టేసే రేవంత్ రెడ్డి.. తన భార్య, పిల్లల మీద ఎందుకు వేయడు?: కేటీఆర్
- రాజీనామాకు సిద్ధమా..? రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన హరీష్ రావు
- సివిల్స్ విజేతలను అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు
- 20 రోజుల నుండి ధాన్యం కొంటలేరు.. కేసీఆర్కి గోడు వినిపించిన రైతులు
- బీజేపీని అడ్డుకునే దమ్ము ఒక్క బీఆర్ఎస్ పార్టీకే ఉంది: కేటీఆర్
- ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా.. లేకుంటే రేవంత్ చేయాలి: హరీష్ రావు
- రైతుబంధు వేయనోడు.. రైతు రుణమాఫీ చేస్తడంట.. నమ్ముదామా: రేవంత్పై కేటీఆర్ ఫైర్
- బలహీనవర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్: కేటీఆర్
- అందరివాడు.. మన నిజామాబాద్ రైతుబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్: కేటీఆర్
- నర్సాపూర్లో రైతులతో ముచ్చటించిన హరీష్ రావు