రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ను, క్యాథ్ ల్యాబ్ను ప్రారంభించారు. వీటితోపాటు అగ్నిమాపక యంత్రం, ఆక్సిజన్ ప్లాంట్ను కూడా ప్రారంభించి, ఓపీ స్లిప్పుల జారీ కేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు ఆసుపత్రిలోని పలువురు రోగులను వైద్య సదుపాయాలు, సౌకర్యాల గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. కాగా ఉస్మానియా ల్యాబ్ లో క్యాథ్ ల్యాబ్ కోసం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ 8 కోట్లు మంజూరు చేసింది. సోమవారం నిలోఫర్ హాస్పిటల్లో 2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్, నియోనాటల్ స్కిల్ ల్యాబ్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో హరీష్ రావుతోపాటు మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీలు పాల్గొన్నారు.
- Telangana faces injustice in union railway budget too
- Gift A Smile: KTR distributes laptops to 100 students at State Home on his birthday
- Revanth becomes a laughing stock at national level over ‘family politics’ remarks
- No funds for Telangana’s Regional Ring Road in union budget
- Loans waived for farmers who never took them: Kamareddy farmers suspect fraud
- పారిస్ ఒలింపిక్స్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్
- శ్రీధర్ బాబు ముందరి కాళ్లకు బంధం వేస్తున్నదెవరు? (పార్ట్-1)
- నీళ్లు వృథా పోతుంటే ఎత్తిపోయకుండా రైతుల నోట్లో మట్టి కొడతారా: కేటీఆర్
- ఆగస్టు 2 గడువు.. తర్వాత 50 వేల మంది రైతులతో కన్నెపల్లి పంప్ను స్టార్ట్ చేస్తాం: కేటీఆర్
- ఎండిపోతున్న ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ సహా అన్ని రిజర్వాయర్లు నింపాలి: కేటీఆర్
- ఎన్నికల్లో గ్యారెంటీల గారడీ.. ఇప్పుడు అంకెల గారడీ.. ఇది దశా, దిశా లేని బడ్జెట్: హరీష్ రావు
- ఐఐటీ గౌహతిలో సీటు సాధించిన నిరుపేద విద్యార్థిని దీప్తికి కేటీఆర్ అండ
- ఒక పద్దు లేదు.. పద్ధతి లేదు.. బడ్జెట్ అంతా గ్యాస్.. ట్రాష్: కేసీఆర్
- మేడిగడ్డ బరాజ్లో సమస్య ఎందుకు వచ్చింది? మేడిగడ్డ గురించి తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు
- గిఫ్ట్ ఏ స్మైల్: ఆత్మహత్య చేసుకున్న 13 మంది నేత కార్మికుల కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సహాయం