భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటుచేసిన కోవిడ్ అంబులెన్సులు, కోవిడ్ మొబైల్ టెస్టింగ్ వెహికల్ ను స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావుతో కలిసి రవాణా…
ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావుకు రైతులపై చాలా ప్రేమ ఉందని, గురువారం సీఎంతో జరిగిన సమావేశంలో అది స్పష్టంగా కనపడిందని నాబార్డ్ ఛైర్మన్ చింతల గోవిందరాజులు…
తెలంగాణ పల్లెల ప్రకృతి వనాలపై ఐటీ, మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ప్రకృతి వనాలు పల్లెలకు కొత్త అందాలను అద్దుతున్నాయని మంత్రి ట్వీట్…
వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కార్యక్రమంపై గురువారం అన్ని రాష్ట్రాల పరిశ్రమల శాఖా మంత్రులతో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు.…
తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు సహా వ్యవసాయాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రశంసించింది. రాష్ట్రంలో అమలుచేస్తున్న రైతుబంధు, రైతు సమన్వయ సమితిలను కేంద్ర…
జీఎస్టీ పరిహారంలో సెస్ మిగిలితే కేంద్రం కన్సాలిడేటెడ్ ఫండ్ రూపంలో జమచేసి వాడుకుంటోంది. సెస్ తగ్గినప్పుడు రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలని సూచించడం సబబు కాదని, కేంద్రమే జీఎస్టీ…
ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో మూడు కరోనా టెస్టింగ్ వాహనాలు, ఒక కోవిడ్ రెస్పాన్స్ వెహికల్ (అంబులెన్స్) ను రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం ప్రారంభించారు.…