-యాదగిరి క్షేత్రం..మనందరి అదృష్టం -మన ఆధ్యాత్మికతకు నూతన ఒరవడి మన పక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు తిరుపతి క్షేత్రం ఉన్నది.. మరి మన తెలంగాణకు అలాంటి ఓ ఆలయం ఉండాలని…
-మానేరునది పై 224 కోట్లతో నిర్మాణం -దేశంలోనే తొలిసారి డైనమిక్ లైటింగ్ కరీంనగర్: కేబుల్ బ్రిడ్జి అంటే మనకు హైదరాబాద్లోని దుర్గం చెరువు గుర్తొస్తుంది.. కానీ ఇకనుంచి…
తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన స్వయం పాలన స్వాప్నికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి (జూన్ 21) సందర్భంగా…
వేద/శాస్త్ర పండితులకు గౌరవ భృతి ధూప దీప నైవేద్యం విప్రహిత బ్రాహ్మణ సదనం సాంప్రదాయ పాఠశాల-కంచి కామకోటి పీఠం మనిషి తనలోకి తాను పయనించడానికి, జీవిత పరమార్థం…
రెవెన్యూ శాఖలో ప్రమోషన్ల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 18 వ రోజున తలపెట్టిన ‘తెలంగాణ హరితోత్సవం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా…
ఆహార ఉత్పత్తులుగా రైతుల పంటలు జిల్లాల వారీగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మరిన్ని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు జపాన్ కు చెందిన సటేక్ కార్పొరేషన్ ప్రతినిధులతో సీఎం…