mt_logo

ప‌దేండ్ల‌లోనే ఇంత మార్పా?.. తెలంగాణ ప్ర‌గ‌తిపై ప్ర‌ముఖ న‌టుడు ముర‌ళీమోహ‌న్ ఆశ్చ‌ర్యం

కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ సుప‌రిపాల‌న అందిస్తున్నారు. ఆయ‌న సంక‌ల్పం.. దార్శ‌నిక‌త‌తో తెలంగాణ నేడు అన్ని రంగాల్లోనూ దేశానికి ఆద‌ర్శంగా నిలిచింది. ప‌దేండ్ల‌లోనే ఎవ‌రికీ అంద‌ని…

టెక్ చాంప్స్‌గా తెలంగాణ బిడ్డ‌లు.. స‌ర్కారు బ‌డిలో సాంకేతిక విద్య‌

రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా రాజన్న జిల్లాలో ప్రారంభం ఆరు నుంచి పదో తరగతి పిల్లలకు కంప్యూట‌ర్ చాంప్స్‌ శిక్షణ ఇది సాంకేతిక యుగం..కంప్యూట‌ర్‌పై అవ‌గాహ‌న ఉంటేనే ఏ విద్యార్థి…

నాడు ఎరువులు క‌రువు.. నేడు సీజ‌న్‌కు ముందే రైతు ఇంట్లో బ‌స్తాలు!

సీఎం కేసీఆర్ సంక‌ల్పం.. అన్న‌దాత‌ల స‌మ‌స్య‌కు ప‌రిష్కారం  2 లక్షల నుంచి 5 లక్షల టన్నులకు బ‌ఫ‌ర్ స్టాక్‌ స‌మైక్య పాల‌న‌లో ప్ర‌తి పంట‌కాలానికి ముందు రాష్ట్రంలో…

ఉప్పల్‌ స్కైవాక్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. దీనిని అధిగమించేందుకు నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేని రోడ్లకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. గ్రేటర్…

రైతు బంధు గంట మోగింది.. తొలిరోజు రైతుల ఖాతాల్లో రూ.642.52 కోట్లు

సమైక్య రాష్ట్రంలో దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగలా చేసి చూపించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో ఎక్కువ మంది ఆధారపడే రంగం వ్యవసాయం. ఎక్కువ మంది బతికేది దీనిపైనే.…

 తెలంగాణ శానిటేషన్ హబ్ భేష్ : కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి

ఢిల్లీ : ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ హర్దీప్ సింగ్ పూరి ని కలిసి తెలంగాణ…

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ విస్తరణ అనుమతికి కేంద్రాన్ని కోరిన మంత్రి కేటీఆర్

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ హర్దీప్ సింగ్ పూరి ని కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…

స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఆర్థిక శాఖ అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ 1827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్…

గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

రాష్ట్రంలో ఈ నెల (జూన్) 30వ తేదీ నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ…

విశ్వ‌న‌గ‌రంగా హైద‌రాబాద్‌..ప్రణాళికాబద్ధంగా పట్టణీకరణ

హైద‌రాబాద్‌:  సీఎం కేసీఆర్ సంక‌ల్పం.. మంత్రి కేటీఆర్ కృషితో హైద‌రాబాద్ విశ్వ‌న‌గ‌రంగా రూపుదిద్దుకొంటున్న‌ది. ప్ర‌పంచంలోనే ప్ర‌సిద్ధ కంపెనీలైన గూగుల్‌, ఆపిల్‌, అమెజాన్‌లాంటి సంస్థ‌లు ఇక్క‌డికి క్యూ క‌డుతున్నాయి.…