mt_logo

అభ్యర్థుల దరఖాస్తులు అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ రేపు రాష్ట్రాన్ని కూడా అమ్ముతుంది: మంత్రి హరీశ్ రావు

మెదక్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేరు బీజేపీ పార్టీకి క్యాడర్ లేదు. కేసీఆర్‌కు…

దక్షిణ భారతదేశంలోనే పొడవైన స్టీల్ బ్రిడ్జ్ హైదరాబాద్‌లో.. నాయిని నరసింహ రెడ్డి ఫ్లైఓవర్ ప్రత్యేకతలు

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ చౌరస్తా వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని (నాయిని నరసింహారెడ్డి ఫ్లైఓవర్) ఈ రోజు ప్రారంభించారు. …

ఇప్పటిదాకా చూసింది ట్రైలరే.. త్వరలో ప్రతిపక్షాలకు బీఆర్ఎస్ పార్టీ సినిమా చూపించబోతోంది: మంత్రి కేటీఆర్

ఇప్పటిదాకా చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే… ఇంకా త్వరలో ప్రతిపక్షాలకు బీఆర్ఎస్ పార్టీ సినిమా చూపించబోతుందన్నారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ…

బీఆర్ఎస్ పార్టీలోకి ప్రముఖ బీజేపీ నేత.. కౌశిక్ హరి

రామగుండం నియోజకవర్గానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు కౌశిక్ హరి త్వరలోనే  బీఆర్ఎస్  పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రగతి భవన్లో మంత్రులు కేటీఆర్, హరీష్…

రాష్ట్రంలో అంగన్వాడీలకు పెద్దపీట – త్వరలో అంగన్వాడీలో బ్రిడ్జి కోర్సు

అంగన్వాడీ యూనియన్‌లతో మంత్రి సత్యవతి రాథోడ్ సమావేశం. అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపడుతున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అంగన్వాడీ యూనియన్‌ల సమస్యలను త్వరలో పరిష్కరిస్తాము..  ప్రతి నెల…

డ‌బుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక 

మోర్తాడ్ లో అట్టహాసంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ దశల వారీగా అర్హులందరికీ అందిస్తామని హామీ  సొంత జాగా ఉన్నవారికి గృహలక్ష్మి పథకం కింద ఆర్థిక…

స్వరాష్ట్రంలో ఆరోగ్య విప్లవం.. విస్తృతంగా వైద్య సేవల విస్తరణ

• ప్రస్తుతం తెలంగాణలో మెడికల్ కాలేజీలు – 56• ప్రభుత్వ రంగంలో 29 కొత్త మెడికల్ కళాశాలలు• ఎంబీబీఎస్ సీట్లు 2850 నుంచి 8515 కి పెంపు•…

విదేశీ విద్య స్కాలర్‌షిప్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న బీసీ సంక్షేమ శాఖ

మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం క్రింద ఆర్దిక సహాయం పొందేందుకు అర్హులైన బీసీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి బీసీ సంక్షేమ శాఖ దరఖాస్తులను…

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు గౌడ్ , ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్…

మూసీ నది ఒడ్డున నివాసం ఉంటున్న పేదలకు 10,000 డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించనున్న ప్రభుత్వం

మూసీ నది అడ్డంకులు తొలగించేలా… మూసీలో దుర్బర పరిస్థితులలో  నివాసం ఉంటున్న పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించనున్న ప్రభుత్వం అన్ని ప్రాథమిక సౌకర్యాలున్న డబుల్…