mt_logo

సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా చేయండి : మంత్రి కేటీఆర్

సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని భారత రాష్ట్ర సమితి ఘనంగా నిర్వహించబోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ…

రాష్ట్రంలో 2.18 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది: మంత్రి సింగిరెడ్డి

తెలంగాణలో ఎరువుల నిల్వలపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసారు. రాష్ట్రంలో 2.18 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా…

హైదారాబాద్‌లోని JNNURM & VAMBAY ఇండ్ల మరమ్మతులకు 100 కోట్ల రూపాయలు కేటాయింపు – మంత్రి కేటీఆర్

నగరంలోని జేఎన్ఎన్‌యుఆర్ఎం మరియు వాంబే  ఇండ్ల మరమ్మతులకు రూ.. 100 కోట్ల రూపాయలు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కేటాయించారు. గతంలో జేఎన్ఎన్‌యూఆర్ఎం మరియు వాంబే పథకాల…

తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయిగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం : మంత్రి కేటీఆర్ 

ఈనెల 16వ తారీఖున జరిగే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్షించారు. సమావేశంలో మంత్రి కే. తారక రామారావు…

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల సత్ఫలితాలను ఇప్పుడు ప్రపంచం చూస్తుంది: మంత్రి కేటీఆర్

హైటెక్స్‌లో టైమ్స్ ఆఫ్ ఇండియా మెగా ప్రాపర్టీ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఏ నగరమైన ఒక రోజులో నిర్మాణం కాదు…

2023లో దేశవ్యాప్తంగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లలో 43% తెలంగాణ నుండే: మంత్రి హరీష్ రావు

ఈ నెల 15న జరిగే మెడికల్ కాలేజీల ప్రారంభోత్స కార్యక్రమాల సన్నద్ధత కోసం మంత్రి కేటీఆర్‌తో కలిసి ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులతో మంత్రి హరీష్ రావు…

జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌ని ఏర్పాటు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి కేటీఆర్

15వ తేదీన ఏకకాలంలో 9 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ప్రారంభం ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ 15వ తేదీన జరిగే మెడికల్ కాలేజీ…

హైదరాబాద్‌లో 2BHK ఇండ్ల పంపిణీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూం  ఇండ్ల పంపిణీ కార్యక్రమం పైన రాష్ట్ర సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమీక్ష…

ఖమ్మం కార్పొరేషన్‌కు రూ. 100 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్

-మంత్రిగా నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మంత్రి అజయ్‌కూమర్‌కి   జీవో అందజేసిన మంత్రి కేటీఆర్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ గారు…

99 మంది నిర్వాసితులకు రూ. 6.85 కోట్ల విలువైన పరిహారం చెక్కుల పంపిణీ

పాల‌కుడు మంచివాడైతే …. ప్ర‌కృతి స‌హక‌రిస్తుంది: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి భూ నిర్వాసితుల‌కు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి నిర్మ‌ల్: ప్రజలకు మంచి చేయాలని…