mt_logo

మరో తిరుమలగా కరీంనగర్

మరో తిరుమలగా కరీంనగర్ టీటీడీ శ్రీవెంకటేశ్వర ఆలయ నిర్మాణానికి సర్వం సిద్దం ఈనెల 22న భూకర్షణ, 31న భూమిపూజ, సంవత్సరన్నరలో పూర్తి కృషి చేసిన సీఎం కేసీఆర్…

ఉపాధి హామీలో మన రాష్ట్రమే నెంబర్ వన్

పనులు ఎలా జరుగుతున్నాయి? ఉపాధి పనుల పరిశీలన మండుటెండల్లో పని చేయవద్దని సూచన కూలీలతో ముచ్చటించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రామన్న గూడెం (కొడకండ్ల) :…

బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర లో సృష్టించిన ప్రభంజనం సెగలు హస్తినను తాకుతున్నాయి  

దేశంలో ప్రధాన పార్టీగా  బీఆర్ఎస్ విజన్ ఉన్న నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు గుర్తింపు మహారాష్ట్ర లో బీజేపీ ప్రభంజనం మొదలైంది హస్తినకు ఈ ప్రభంజనం సెగలు…

తరుగు విషయంలో తేడాలు వస్తే సహించేది లేదు : మంత్రి ఎర్రబెల్లి

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరపల్లి మండలం సింగరాజు పల్లె గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల…

 ప్రజలకు క్లినికల్ ట్రైయల్స్ పై అవగాహన కల్పించడానికై  5K రన్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులోని P V మార్గ్…

దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసే కుట్రలో మోడీ సర్కార్ : మంత్రి జగదీష్ రెడ్డి

 2,000 నోట్ల రద్దు పై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రతిస్పందన… మోడీ ప్రభుత్వ తిరోగమనానికి నోట్ల రద్దు పరాకాష్ట దేశాభివృద్ధికి ఎంత మాత్రం…

యువతకు గొప్ప అవకాశం – హైద‌రాబాద్‌కు అలియంట్ గ్రూపు : మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశానికి చెందిన అలియంట్ గ్రూపు కంపెనీకి చెందిన సీఈవో ధ‌వ‌ల్ జాద‌వ్‌ను హూస్ట‌న్‌లో కలిసారు. ఆ గ్రూపు సంస్థ…

టేక్నిప్‌ ఎఫ్‌ఎంసీ కంపెనీ హైదరాబాద్‌లో రూ.1250 కోట్ల పెట్టుబడి, యువతకు భారీ ఉద్యోగావకాశాలు  

మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటన కొనసాగుతున్నది.  ఫ్రెంచ్‌-అమెరికన్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ దిగ్గజం అయిన టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. సాఫ్ట్‌వేర్‌…

మహారాష్ట్రలో ఖాతా తెరిచిన బీఆర్ఎస్

BRS అభివృద్ధి రాజకీయానికి ప్రజల ఓటు : తెలంగాణ పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై.సతీష్ రెడ్డి BRS పార్టీ జాతీయ జైత్రయాత్రలో మొదటి అడుగు…

ప్రజల కోసం కడదాకా నిలబడి పోరాడే సత్తా ఉన్నవాళ్లు మాత్రమే బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాలి : సీఎం కేసీఆర్‌

 నాందేడ్‌: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నాందేడ్ పర్యటనకై శుక్రవారం ప్రగతి భవన్ నుంచి  ఉదయం 11.40 గంటలకు బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి…