టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ ఆర్డీ కన్వెన్షన్ సెంటర్ లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. టీఆర్ఎస్…
ఇళ్ళు కావాలని ఎవరు ముందుగా వస్తే వాళ్ళకే కట్టిద్దామని, అట్లా వచ్చిన వాళ్ళ దగ్గర నుండే దరఖాస్తులు తీసుకోమని, ఫిబ్రవరిలో నిర్మాణం ప్రారంభించి నాలుగు నెలల్లో వారి…
అమెరికా మిచిగాన్ యూనివర్సిటీ నుండి మంత్రి హరీష్ రావుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు అక్కడి ప్రతినిధులు ఒక లేఖను పంపారు. మిషన్ కాకతీయ లక్ష్యాలను వివరించాలని,…
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ముప్పిరెడ్డిపల్లిలో శాంతా బయోటెక్ చేపడుతున్న ఇన్సులిన్ పరిశ్రమకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు శంకుస్థాపన చేశారు. సుమారు 460 కోట్లతో…
జాతీయ స్థాయిలో వారసత్వ నగరంగా గుర్తింపు పొందిన వరంగల్ కు గ్రేటర్ హోదా కల్పిస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తర్వులు…
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుండి హైదరాబాద్ లో ఉన్న గాంధీ, ఉస్మానియాలాంటి దవాఖానల వరకు అన్ని ఆస్పత్రులను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని,…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సచివాలయంలో వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించిన పనులపై సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.…
గజ్వేల్ నియోజకవర్గంలోని ముప్పిరెడ్డిపల్లిలో ఇన్సులిన్ తయారుచేసే ఇన్సుమన్ ప్రాజెక్టు 500 కోట్ల రూపాయలతో ఏర్పాటుకానుంది. శాంతా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు గురువారం ఉదయం…