కేంద్ర ప్రభుత్వం వద్ద ఎవరికీ కేటాయించకుండా ఉన్న 693 మెగావాట్ల విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికి దక్కనుంది. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ దాకా 222 మెగావాట్లు, అక్టోబర్ నుండి…
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలంలో 500 ఎకరాల్లో ఫారెస్ట్ కాలేజీ ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం అటవీ…
రాష్ట్రంలో ఆదివారం రెండు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ లో పాల్గొనేందుకు విద్యావంతులు భారీగా తరలివచ్చారు. ఆరు జిల్లాల్లో కలిపి 5,77,454…
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైకోర్టు విభజన జరిగితేనే సంపూర్ణ తెలంగాణ వచ్చినట్లుగా భావిస్తున్నారని ఎంపీ వినోద్ అన్నారు. హైకోర్టు విభజన అంశాన్ని ప్రధాని, సుప్రీంకోర్టు చీఫ్…
మన్మథ నామ సంవత్సర ఉగాది పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన 28 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తూ ప్రభుత్వం నియమించిన కమిటీ…
-పోలింగ్ సిబ్బంది ఇచ్చే స్కెచ్పెన్నే వాడాలి -ప్రథమ ప్రాధాన్య ఓటు తప్పనిసరి -అంకెల్లోనే ప్రాథమ్యాలు గుర్తించాలి -బ్యాలెట్పై ఇతర ఏ రాతలూ రాయరాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన…
ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా తీర్మానించాయి. బుధవారం ఉదయం సభ తిరిగి ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్…
తెలంగాణ ఉద్యమాన్ని ఒంటిచేత్తో నడిపించి రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన టీఆర్ఎస్ అధినేత శ్రీ కే చంద్రశేఖర్ రావు సీఎన్ఎన్-ఐబీఎన్…
ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్లో రంధ్రాన్వేషణ చేయకుండా ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే దయచేసి ప్రభుత్వం దృష్టికి తేవాలని, లోపాలు వెతకడం మాని నిర్మాణాత్మకమైన సూచనలు చేయండని…