వాటర్ గ్రిడ్ పథకంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. రాష్ట్రంలో ప్రజలకు స్వచ్చమైన తాగునీటిని అందించి వారి దాహార్తిని…
జలయజ్ఞంలో నిర్వాసితులైన మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల బాధితులకు ఇండ్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్ నగర్ జిల్లాలో 2,588, కరీంనగర్…
బుధవారం సచివాలయంలో ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సుమారు మూడుగంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ప్రాణహిత-చేవెళ్ళ సీఈ హరిరాం, వ్యాప్కోస్…
దేశంలో ఎక్కడైనా ఒక రాష్ట్రానికి చెందిన వాహనం మరో రాష్ట్రంలోకి వెళ్తే అంతర్రాష్ట్ర పన్ను చెల్లించాల్సిందే. 29 రాష్ట్రాలకూ ఈ నిబంధన వర్తిస్తుంది. ఏది ఏమైనా భారత…
రామగుండం ఎఫ్సీఐ పునరుద్ధరణ పనులపై ఎంపీ బాల్క సుమన్ ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. బాల్క…
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో గిడ్డంగుల నిర్మాణాలు జరగాలని, ఇవి రైతులకు ప్రయోజనకరంగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో మంత్రి హరీష్…
చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం మిషన్ కాకతీయకు విరాళాల వెల్లువ రోజురోజుకీ పెరుగుతుంది. మంగళవారం క్రెడాయ్ సంస్థ సీఈవో ఎంవీ రాజేశ్వర్ రావు తో పాటు సంస్థ ప్రతినిధుల…
సిరిసిల్ల మండలం జిల్లెలలో మిషన్ కాకతీయ పనులను ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుందని,…