రాష్ట్రాన్ని 60 ఏళ్లుగా కాంగ్రెస్, టీడీపీలు భ్రష్టు పట్టించాయని, ఆ దరిద్రం పదినెలల్లో పోదని ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా…
-ఏప్రిల్ 1నుంచే ఏపీలో పర్మిట్ ట్యాక్స్ -అన్ని చెక్పోస్టుల్లో దబాయించి వసూలు -రెండుకండ్ల బాబు ఒంటికన్ను సిద్ధాంతం -తెలంగాణ మాత్రం వసూలు చేయవద్దంటూ నీతులు -కండ్లు మూసుకున్న…
By: కట్టా శేఖర్రెడ్డి నదుల్లో ఎండమావులు ఉండవు. నీళ్లుంటాయి. కృష్ణా నదిలో నీళ్లు లేవా? కృష్ణా నీటిలో తెలంగాణకు హక్కులు లేవా? బచావత్ ట్రిబ్యునల్ నివేదిక ప్రకారమే…
సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వైద్యారోగ్యంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. దాదాపు ఏడుగంటలపాటు జరిగిన ఈ సమావేశంలో వైద్యరంగంలో పలు అంశాలకు సంబంధించి కీలక…
ఈనెల 24న ఎల్బీ స్టేడియంలో జరగబోయే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు భారీ ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నట్లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. ఈరోజు ఆయన…
నల్గొండ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో తీవ్రగాయాల పాలైన ఎస్సై సిద్ధయ్యను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఎల్బీనగర్…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కలలుకన్న బంగారు తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములై బంగారు తెలంగాణ సాధిద్దామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా…