By: కట్టా శేఖర్రెడ్డి చంద్రబాబు తన ప్రాధాన్యం, తన ప్రాంతం ఆంధ్ర అని విభజనకు ముందే రుజువు చేసుకున్నారు. తెలంగాణలో ఇంక తనకేమీ మిగలదన్న చైతన్యం ఆయనకు అప్పుడూ…
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా హైకోర్టు విభజనను పేర్కొన్నారని, రాష్ట్ర విభజన జరిగి 11 నెలలు గడిచినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదని, పార్లమెంటు…
సోమవారం రవీంద్రభారతిలో మద్య నిషేధ, అబ్కారీ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖామంత్రి టీ పద్మారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరణించిన, శాశ్వత వికలాంగులైన 41 మంది…
ఈరోజు ఉదయం నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్ పార్టీ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. విజయవిహార్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్, కేంద్ర ఎన్నికల సంఘం…
రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ప్రస్తుతం పూర్తిగా మరుగుజ్జుగా మారిపోయాడని, వయసు మీదపడి ఆయనకు మతి తప్పిందని, అందుకే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నాడని మంత్రి…
నాగార్జునసాగర్ లో ఈరోజు నుండి టీఆర్ఎస్ పార్టీ శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం సాయంత్రం గం. 4.30 ని.లకు బయలుదేరి…
హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగుతున్న మేడే వేడుకలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడుతూ,…
గతంలో చాలీచాలని వేతనంతో భారంగా బతుకు వెళ్ళదీస్తున్న హోంగార్డులకు తెలంగాణ సర్కారు మంచి కబురు అందించింది. హోంగార్డుల రోజువారీ వేతనం రూ. 300 నుండి రూ. 400…
ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ మే 5న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ కంపెనీల ఏర్పాటు, ప్రవాస భారతీయుల పెట్టుబడులు, విదేశీ కంపెనీల…