స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పార్సిగుట్టలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. మధురానగర్ రాఘవ గార్డెన్ లో జరిగిన…
ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం వద్ద వంతెన నిర్మాణానికి భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మలతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు.…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తాగునీటి సరఫరా ప్రాజెక్టుపై పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి…
ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కుట్రలో భాగస్వామ్యులైన పలువురిని అరెస్టు చేయనున్న నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఒక్కొక్కరికి…
స్వచ్ఛ హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కమిటీ సభ్యులతో ఈరోజు నాగపూర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఏడాదిలో…
సెక్షన్-8 అనేది చంద్రబాబు చేసే అక్రమాలకు లైసెన్స్ కాదని, ఇక్కడ ఉండి కుట్రలు చేసేందుకు సెక్షన్-8 లేదని ఎంపీ బూరనర్సయ్యగౌడ్ అన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్…
ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన ఏపీ సీఎం చంద్రబాబు రోజుకో వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన ఇంటివద్ద ఉన్న తెలంగాణ…
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు, డిండి ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని, పాత జీవోల ఆధారంగానే తాము ఈ ప్రాజెక్టులను చేపట్టామని, గతంలో అనుమతించిన ప్రాజెక్టులకు ప్రస్తుత…
పేదల జీవితాలను నాశనం చేస్తున్న గుడుంబా రక్కసిని రాష్ట్రం నుండి పారదోలాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నూతన అబ్కారీ విధానంపై సీఎం కేసీఆర్…