మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు రచించిన ‘ఉనికి’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి…
రంజాన్ వేడుకల నిర్వహణపై మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ…
తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పనిచేసే కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. హమాలీలు, సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లకు, వారి పిల్లలకు అనేక పథకాలు ప్రకటించింది.…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం జూలై 3నుండి 10 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం చిలుకూరులో శుక్రవారం…
మిషన్ కాకతీయకు ఒక్క రూపాయి కూడా విడుదల కాకుండానే అవినీతి ఎట్లా జరుగుతుందో చెప్పాలని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. మిషన్ కాకతీయలో అవినీతి జరుగుతుందని వస్తున్న…
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-8 అమలు చేసేలా గవర్నర్ ను కేంద్రం ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రాజ్యాంగ పరిధిలో లేని అంశాలను…
తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టులో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలో చేపడుతున్న పనులపై సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ…