mt_logo

‘ఉనికి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్

మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు రచించిన ‘ఉనికి’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి…

ట్రిమ్ చేసిన మీసాలు తిప్పినా, గోకినా ఒకటే!!

BY: సవాల్‌రెడ్డి కపి రపిచ…కాపి శాయన మదమత్తో వృశ్చికేన సందష్టః..అపిచ పిశాచగ్రస్తః కిం బ్రూమో వైకృతం తస్య! అసలే కోతి. కల్లుత్రాగి మత్తులో ఉన్నది. అటుపై తేలు…

రేవంత్, సెబాస్టియన్ ఫోన్లలో డిలీట్ మెసేజ్ ల రికవరీ!

ఓటుకు నోటు కేసులో ఏసీబీ మళ్ళీ దూకుడు పెంచింది. కేసులో కీలకమైన రేవంత్ రెడ్డి వీడియో, చంద్రబాబు ఆడియో రికార్డులతో పాటు నిందితులు వాడిన సెల్ ఫోన్లు,…

రూ. 26 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ పండుగ వేడుకలు..

రంజాన్ వేడుకల నిర్వహణపై మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ…

రెడ్ హాండెడ్ గా దొరికిన దొంగ రేవంత్- పోచారం శ్రీనివాస్ రెడ్డి

ఓటుకు నోటు కేసులో ఏసీబీకి రేవంత్ రెడ్డి రెడ్ హాండెడ్ గా దొరికిపోయాడని, అయినా ప్రజల కోసం త్యాగం చేసిన నాయకునికి చేసినట్లు ఊరేగింపు చేశారని వ్యవసాయ…

మార్కెట్ యార్డు కార్మికులపై వరాల జల్లు

తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పనిచేసే కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. హమాలీలు, సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లకు, వారి పిల్లలకు అనేక పథకాలు ప్రకటించింది.…

హరితహారానికి 40 కోట్ల మొక్కలు సిద్ధం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం జూలై 3నుండి 10 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం చిలుకూరులో శుక్రవారం…

నిధులు విడుదల కాకుండానే అవినీతా?

మిషన్ కాకతీయకు ఒక్క రూపాయి కూడా విడుదల కాకుండానే అవినీతి ఎట్లా జరుగుతుందో చెప్పాలని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. మిషన్ కాకతీయలో అవినీతి జరుగుతుందని వస్తున్న…

సెక్షన్-8 పై గవర్నర్ ను ఆదేశించే అధికారం కేంద్రానికి లేదు- హైకోర్టు!

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-8 అమలు చేసేలా గవర్నర్ ను కేంద్రం ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రాజ్యాంగ పరిధిలో లేని అంశాలను…

గజ్వేల్ నియోజకవర్గ పనులపై సమీక్ష నిర్వహించిన సీఎం

తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టులో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలో చేపడుతున్న పనులపై సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ…