mt_logo

వారంలోగా పోటీ పరీక్షల సిలబస్- టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. విద్యావ్యవస్థను చక్కదిద్దేందుకు విద్యాశాఖ…

మిషన్ కాకతీయ చరిత్రను తిరగరాస్తుంది!!

తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం చరిత్రను తిరగరాస్తుందని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా…

నేను చూసిన అత్యుత్తమ పాలసీ ఇది!- రతన్ టాటా

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తో కలిసి బుధవారం ముంబైలో టాటా సన్స్ సంస్థల చైర్మన్…

కేజీ టు పీజీ విద్యావిధానంపై సీఎం కేసీఆర్ సమీక్ష..

కేజీ టు పీజీ విద్యావిధానంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు సచివాలయంలో సమీక్షాసమావేశం నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి…

నిజాం షుగర్స్ పై సదస్సు..

నిజాం షుగర్స్ పై రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఈరోజు సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జేఏసీ చైర్మన్ కోదండరాం, వామపక్ష నేతలు పలువురు పాల్గొన్నారు.…

హైకోర్టు విభజనకు చంద్రబాబే అడ్డు- ఎంపీ కవిత

హైకోర్టు విభజన రాజకీయంగా ముడిపడి ఉందని, హైకోర్టు విభజన జరగకుండా ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారని నిజామాబాద్ ఎంపీ కవిత లోక్ సభలో అన్నారు. తమ పాలనకు…

తెలంగాణలో ప్రముఖ విదేశీ కంపెనీ థామ్సన్ పరిశ్రమ!

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానంతో పలు విదేశీ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా సుప్రసిద్ధ విదేశీ కంపెనీ థామ్సన్ ఇక్కడ…

గాంధీ దవాఖాన హెరిటేజ్ కాదా?

By: సవాల్‌రెడ్డి: ప్రతిపక్షాలు, సీమాంధ్ర మీడియా, స్వయం ప్రకటిత మేధావులు కలిసి ఉస్మానియా పునర్నిర్మాణాన్ని వివాదాస్పదం చేస్తున్నారు. సమైక్య ప్రభుత్వాలు హైదరాబాద్‌ను అడ్డికి పావుశేరు అమ్ముకుంటున్నప్పుడు, అనేక…

హైకోర్టు విభజనపై న్యాయశాఖ సమీక్ష జరుపుతుంది- వెంకయ్యనాయుడు

తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కావాలంటూ లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు విభజనపై…

ఉస్మానియా ఆస్పత్రి భవనం ఏ క్షణాన్నైనా కూలే ప్రమాదం!

ఉస్మానియా ఆస్పత్రి భవనానికి ఎన్ని మరమ్మతులు చేసినా ఐదేళ్లకన్నా ఎక్కువకాలం నిలబడదని, భవనంలో అనేకచోట్ల నెర్రలు వారిందని, పై కప్పులు ఏ క్షణాన్నయినా కూలడానికి సిద్ధంగా ఉన్నాయని…