mt_logo

“తెలంగాణ కాలజ్ఞాని ప్రొ. జయశంకర్” పుస్తకావిష్కరణ

ఆహ్వానం తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ఆత్మగౌరవ వేదిక ప్రచురించిన ఘంటా చక్రపాణి రచన ‘తెలంగాణ కాలజ్ఞాని ప్రొ. జయశంకర్’ పుస్తకాన్ని తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు ఎం.టి. ఖాన్…

టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత ఎంపిక

తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఎన్నుకున్నట్లు ఆ సంఘ ప్రధాన కార్యదర్శి ఎం రాజిరెడ్డి ప్రకటించారు. సింగరేణిలోని మొత్తం 11 డివిజన్లకు…

KCR to sign five files as CM on first day

By: Ravi Reddy Telangana Rashtra Samithi (TRS) president K. Chandrasekhar Rao is expected to get down to serious business soon after…

జూన్ 1 అర్ధరాత్రి నుంచే తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ యావత్తూ సంబరాల్లో మునిగితేలే రోజు. 60 ఏళ్ల పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో సంబరాలు అంబరాన్నంటేలా…

పార్టీలకతీతంగా తెలంగాణలో భూకబ్జా చేస్తున్న సీమాంధ్ర నేతలు!!

సీమాంధ్ర దోపిడీ మూకలు ఇంకా తెలంగాణను పట్టుకునే వేళ్ళాడుతున్నారు. ఇన్నాళ్ళూ తెలంగాణను దోపిడీ చేసింది చాలక ఆఖరి నిమిషం వరకూ ఎంత దోచుకోగలిగితే అంత అని పార్టీలకతీతంగా…

ప్రభుత్వం మొండిగా పోతే రాజీనామాకు సిద్ధం – విఠల్

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సీ విఠల్ ను సీమాంధ్రకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ ఉద్యోగసంఘాల నేతలు వారంరోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విషయమై ఉద్యోగసంఘాల…

తెలంగాణ రాజముద్ర రెడీ!

తెలంగాణ ప్రభుత్వ రాజచిహ్నం సిద్ధమైంది. ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ రూపొందించిన తెలంగాణ లోగో చూడగానే టీఆర్ఎస్ అధినేత, తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనందం వ్యక్తం…

చంద్రబాబుకు ఆదివాసీలపై గౌరవం లేదు – ప్రొ. కోదండరాం

ఆదివాసీలపై చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదని, ఉంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మద్దతు ఇచ్చేవారు కాదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గురువారం ఆదిలాబాద్…

తెలంగాణ దోపిడీకి నాయుడు ద్వయం కుట్రలు – హరీష్ రావు

కేంద్రప్రభుత్వం పోలవరం ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలవరం ముసుగులో…

ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా కేసీఆర్ కు గవర్నర్ ఆహ్వానం

తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావును గవర్నర్ నరసింహన్ ఆహ్వానించారు. జూన్ 2వ తేదీ అపాయింటెడ్ డే అయినందున…