గురుకుల్ ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాల్ని జీహెచ్ఎంసీ అధికారులు రెండు రోజుల్లో కూల్చివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ భూముల పరిరక్షణపై దృష్టి పెట్టింది.…
ఎస్సీ వర్గీకరణ కోసం, ఆత్మబలిదానాలపై మాదిగ జాతి మొత్తం వీరోచిత పోరాటం చేస్తే వారి త్యాగాలను సీమాంధ్ర పార్టీలకు తాకట్టు పెట్టి జాతికి తీరని ద్రోహం చేసిందెవరో…
విద్యార్థుల స్థానికతను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిస్తుందని, తెలంగాణ విద్యార్థులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు చెల్లించేది లేదని విద్యాశాఖ మంత్రి…
ఒక రాజకీయ ఉద్యమం వల్ల సిద్ధించిన తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ కూడా జరగడం ఇవ్వాళ్టి ప్రత్యేకత. తెలంగాణ ఉద్యమం స్వీయ రాజకీయ అస్థిత్వం, ఆత్మగౌరవం కోసం జరిగిన…
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాళ రెండు విజయాలను సాధించింది. పట్టుదల, కార్యదీక్ష, సమస్యలపై పూర్తి అవగాహన వల్లనే అది సాధ్యమయింది. విద్యుత్ రంగంలో పేచీకోరు…
ఇద్దరు ఎమ్మెల్యేలు, తొమ్మిది మంది ఎమ్మెల్సీలు ఈరోజు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. బీఎస్పీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఇంద్రకరణ్ రెడ్డి,…
రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుతో ఒరాకిల్ ప్రతినిధులు సచివాలయంలో సమావేశమై ఐటీ పెట్టుబడులు, మౌలిక వసతులపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, దేశంలోనే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాలకు 3.5 టీఎంసీల నీటిని కేటాయించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 10 టీఎంసీల నీరు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…
ఎస్సీ సబ్ ప్లాన్ ను ఎలాంటి పొరపాట్లు లేకుండా అమలు చేస్తామని, భూమిలేని వ్యవసాయాధార దళిత కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున సాగుభూమిని అందజేస్తామని ముఖ్యమంత్రి కే…