mt_logo

తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసిన ప్రభుత్వం

తెలంగాణ ఉద్యమ సమయంలో సీమాంధ్ర ప్రభుత్వం ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తూ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఫైలుపై సంతకం చేశారు. స్వల్ప అస్వస్థతతో యశోదా ఆస్పత్రిలో…

నగరానికి బతుకమ్మ శోభ

బతుకమ్మ ఉత్సవాల్లో చివరి రోజైన సద్దుల బతుకమ్మకు హైదరాబాద్ నగరం ముస్తాబైంది. మిరుమిట్లుగొలిపే విద్యుత్ దీపాలతో శోభాయమానంగా మెరిసిపోతున్నది. పెద్ద పెద్ద కటౌట్లు, డెకరేషన్ లైట్లతో చౌరస్తాలు…

నిధుల ధమాకా

-వివిధ పథకాలకు ఒకేరోజు రూ. 173.38 కోట్లు విడుదల -ఐడీహెచ్ కాలనీలో కొత్త ఇండ్ల నిర్మాణానికి రూ. 36 కోట్లు దసరా నుంచి పనులు ప్రారంభిస్తానని ప్రకటించిన…

సిద్దిపేటలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

మెదక్ జిల్లా సిద్దిపేటలో బంగారు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం ఉదయమే మంత్రి హరీష్ రావు…

సాంస్కృతిక కళాకారులకు శాశ్వతంగా ఉద్యోగం

తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలతో సీఎం కేసీఆర్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో సుమారు ఆరుగంటలపాటు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు…

దసరా ధూం ధాం

-పథకాల అమలులో దూకుడే -చేతల సర్కారు..అస్త్రశస్త్రాలతో పథకాల అమలుకు సిద్ధం -మూడు నెలల్లో అనేక కీలక నిర్ణయాలు -ఇప్పటికే అమల్లోకి పలు హామీలు -ఇక.. కేసీఆర్ మార్క్…

నకిలీ ధ్రువపత్రాలు ఉండకుండా చర్యలు – జగదీష్ రెడ్డి

విద్యాశాఖ మంత్రి జీ జగదీష్ రెడ్డిని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలు ఈరోజు మధ్యాహ్నం కలిసి పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన…

ముగిసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం

ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఈరోజు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు హాజరై రేషన్ కార్డుల జారీ,…

తెలంగాణ ఐటీకి ప్రత్యేక పాలక మండలి

మండలికి సంబంధించి గతంలో ఉన్న చట్టాల్లో మార్పులు చేసి తెలంగాణ ఐటీకి ప్రత్యేక మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 ప్రకారం…

నిజామాబాద్ లో ఘనంగా బతుకమ్మ సంబురాలు

నిజామాబాద్ కలెక్టరేట్ లో సోమవారం బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్…