mt_logo

వాటర్ గ్రిడ్ పై సమీక్ష జరిపిన మంత్రి కేటీఆర్..

పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సచివాలయంలో ఈరోజు వాటర్ గ్రిడ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోగా వాటర్ గ్రిడ్ టెండర్లు పిలవాలని, ఇందుకు సంబంధించిన పనులకు అటవీ, ఆర్ అండ్ బీ శాఖల అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వాటర్ గ్రిడ్ పైలాన్ ను ముఖ్యమంత్రి ఫిబ్రవరిలో ఆవిష్కరిస్తారని మంత్రి చెప్పారు. గ్రామీణ నీటి సరఫరా పథకాన్ని పునర్వ్యవస్థీకరించాలని, పంచాయితీ రోడ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *