రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని సాధించి రాజకీయ పార్టీగా పేరొందాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. బుధవారం తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలతో సమావేశమై మున్సిపల్ ఎన్నికల విషయమై చర్చించారు. ఈ ఎన్నికల్లో సమిష్టిగా కృషిచేసి విజయం సాధించాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30న జరిగే మున్సిపల్ ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవ్వాలని, అందులో కూడా ఘన విజయం సాధించి రాజకీయ పార్టీగా వెలుగొందాలని సమావేశంలో చర్చించారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో, ప్రచార బాధ్యతలను అప్పగించే విషయంలో ఆచితూచి అడుగేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రచార బాధ్యతలను పార్టీ నేతలు కేకే, ఈటెల, హరీష్ రావు, ఎంపీలు మందా జగన్నాథం, వివేక్ లకు, మరో ముగ్గురు ఎమ్మెల్సీలకు అప్పగించారు.
- BJP’s unilateral push for Godavari-Cauvery river linking detrimental to Telangana
- Is Revanth Reddy trying to sabotage the original Congress?
- KCR’s 4-hour-long TV interview creates record
- Lok Sabha polls: Telangana Congress camp in confusion
- All eyes on KCR’s TV9 interview after 12 years
- సివిల్స్ విజేతలను అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు
- 20 రోజుల నుండి ధాన్యం కొంటలేరు.. కేసీఆర్కి గోడు వినిపించిన రైతులు
- బీజేపీని అడ్డుకునే దమ్ము ఒక్క బీఆర్ఎస్ పార్టీకే ఉంది: కేటీఆర్
- ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా.. లేకుంటే రేవంత్ చేయాలి: హరీష్ రావు
- రైతుబంధు వేయనోడు.. రైతు రుణమాఫీ చేస్తడంట.. నమ్ముదామా: రేవంత్పై కేటీఆర్ ఫైర్
- బలహీనవర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్: కేటీఆర్
- అందరివాడు.. మన నిజామాబాద్ రైతుబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్: కేటీఆర్
- నర్సాపూర్లో రైతులతో ముచ్చటించిన హరీష్ రావు
- బీఆర్ఎస్ కంచుకోట మెదక్లో మరోసారి విజయం ఖాయం: హరీష్ రావు
- ప్రజల పక్షాన కొట్లాడుదాం.. బలమైన ప్రతిపక్షంగా ఉన్నాం: కేటీఆర్