రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని సాధించి రాజకీయ పార్టీగా పేరొందాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. బుధవారం తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలతో సమావేశమై మున్సిపల్ ఎన్నికల విషయమై చర్చించారు. ఈ ఎన్నికల్లో సమిష్టిగా కృషిచేసి విజయం సాధించాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30న జరిగే మున్సిపల్ ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవ్వాలని, అందులో కూడా ఘన విజయం సాధించి రాజకీయ పార్టీగా వెలుగొందాలని సమావేశంలో చర్చించారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో, ప్రచార బాధ్యతలను అప్పగించే విషయంలో ఆచితూచి అడుగేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రచార బాధ్యతలను పార్టీ నేతలు కేకే, ఈటెల, హరీష్ రావు, ఎంపీలు మందా జగన్నాథం, వివేక్ లకు, మరో ముగ్గురు ఎమ్మెల్సీలకు అప్పగించారు.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- రేవంత్ సర్కార్ తొలగించిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక ఇదే!
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!