తెలంగాణలో నామినేషన్లు వేయడానికి ఈరోజే చివరి రోజు కావడంతో 119 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలకు పోటీ చేయబోయే అభ్యర్థులు తెలంగాణలోని 10 జిల్లాలలో నామినేషన్లు…
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంగారెడ్డి కలెక్టరేట్ లో మెదక్ ఎంపీ స్థానానికి నామినేషన్ వేశారు. నామినేషన్ వేయడానికి ముందు ఆయన కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు…
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ లోక్ సభల స్థానాలకు నామినేషన్ వేయగానే నల్గొండ జిల్లా హుజూర్ నగర్ చేరుకొని అక్కడ జరిగే బహిరంగసభలో…
తెలంగాణ విషయంలో చంద్రబాబు తీసుకున్న యూటర్న్ లు, చెప్పిన మాటలు ప్రజలు ఇంకా మర్చిపోలేదని, చివరి వరకు తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆయనను ప్రజలు ఎలా నమ్ముతారని…
అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థుల మూడవ జాబితాను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విడుదల చేశారు. 30 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాల అభ్యర్థుల జాబితా…
సీపీఎం నేత నోముల నర్సింహయ్య, కాంగ్రెస్ నేత గుర్నాథరెడ్డి ఈ రోజు ఉదయం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితోపాటు మార్కెట్ కమిటీ…
వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు జరగబోయే ఎన్నికలకు సంబంధించి ప్రచారం ఈనెల 9 నుంచి ప్రారంభించడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. మెదక్ జిల్లా గజ్వేల్ లో టీఆర్ఎస్…
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి పలు కార్మికసంఘాల నేతలు చేరిన సందర్భంగా వారికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎల్ఐసీ ఉద్యోగులు కూడా…
పొత్తులు లేకుండా చంద్రబాబు ఏనాడూ ప్రజలవద్దకు ఒంటరిగా వెళ్లి పోటీ చేయలేదని, వామపక్ష పార్టీలను వాడుకుని వదిలేశాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. చంద్రబాబులాగా మాటలు…