mt_logo

బ్యాంకర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈరోజు ఉదయం సచివాలయంలో బ్యాంకర్లతో సమావేశమయ్యారు. సమావేశంలో రైతుల రుణమాఫీపై చర్చించనున్నారు. ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్, వ్యవసాయ శాఖ మంత్రి…

సచివాలయం కేంద్రంగా టీ ఉద్యోగుల గ్రీవెన్స్ సెల్

తెలంగాణ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసింది. సెక్రటేరియట్ కేంద్రంగా బుధవారం నుండి ఈ గ్రీవెన్స్ సెల్ నడవనుంది. రాష్ట్ర…

సీఎం కేసీఆర్ బిజీబిజీ

తెలంగాణ ముఖ్యమంత్రి వరుస సమావేశాలతో బిజీగా ఉంటున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల నేతలు కలిసి తమ సమస్యలు వివరించారు. పాఠశాల విద్యారంగం…

జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. వాటర్ సప్లై, ట్రాఫిక్, శానిటేషన్ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో…

బంగారు తెలంగాణ కేసీఆర్ వల్లే సాధ్యం – హరీష్ రావు

తెలంగాణ ఉద్యమనాయకుడిగా కేసీఆర్ మీద ఉన్న నమ్మకంతో టీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టినందుకు యావత్ తెలంగాణ ప్రజానీకానికి నీటిపారుదల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు…

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తాం – కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికోసం కేంద్రప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని, ఎన్డీయేతో ఎలాంటి విబేధాలు లేవని రాష్ట్ర పంచాయితీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు.…

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్

అరవై ఏళ్ల కల నెరవేరింది. స్వరాష్ట్రం సిద్ధించింది. అదే రోజు తెలంగాణ ముద్దుబిడ్డ టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.…

మందక్రిష్ణపై విరుచుకుపడ్డ ఎమ్మార్పీఎస్ నేతలు!!

ఒకపక్క తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అంగరంగవైభవంగా జరుగుతుంటే, మరోవైపు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మందక్రిష్ణ పిలుపునివ్వడంపై ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్,…

తెలంగాణ ప్రజలే మనకు బాస్ లు – కేసీఆర్

మనకు బాస్ లెవరూ లేరని, తెలంగాణ ప్రజలే మన బాస్ లని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసీఆర్…

సచివాలయం చేరుకున్న సీఎం కేసీఆర్

ఈరోజు ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ కొద్దిసేపటిక్రితం సచివాలయం చేరుకుని నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ ఉద్యోగులు నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.…