టంగుటూరి అంజయ్య 28 వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు లుంబినీ పార్క్ వద్దనున్న అంజయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా…
శుక్రవారం కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నంతోపాటు వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ఎంపీ కవితతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
స్వచ్ఛ భారత్ పేరుతో పరిపూర్ణ పారిశుద్ధ్య భారత నిర్మాణానికి ఇవాళ పిలుపు ఇచ్చి ఉండవచ్చు. కానీ.. మెదక్ జిల్లా సిద్దిపేటలో ఈ కార్యక్రమం ఎప్పుడో నూటికి నూరుశాతం…
రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. రాష్ట్రంలోనే ప్రత్యేక కేంద్ర బిందువుగా…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో యాదగిరి గుట్టకు చేరుకుని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. సీఎం ఆలయ సింహద్వారం దగ్గరికి చేరుకోగానే…
తెలంగాణలో ఉత్పత్తి కేంద్రాలు లేకపోయినా ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోనే ఎక్కువ విద్యుత్ ఇస్తున్నామని, చరిత్రలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వాలు ఇవ్వనంత ఎక్కువ కరెంట్ తెలంగాణలో సరఫరా చేస్తున్నామని…
చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ఈ సంవత్సరం డిసెంబర్ నుండి ప్రారంభం అవుతుందని, గ్రామ సభల ద్వారా చెరువులను గుర్తిస్తామని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు తెలిపారు.…
రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, విద్యుత్ సమస్యలతో ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు భూమిపూజ చేసిన…
-గతం కంటే గణనీయంగా పెరిగిన విద్యుత్ వినియోగం -వర్షాభావం, హుదూద్ ప్రభావంతో మరింత పెరిగిన కష్టాలు -పంటలు కాపాడేందుకు సర్కారు ప్రత్యేక కృషి.. -20 మి.యూ. అదనంగా…