ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 9వ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా పాటించనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. హైదరాబాద్ లో అధికారికంగా…
-ప్రజలతో మమేకమవ్వడమే పెద్ద ఫాలోయింగ్ -మంత్రి కేటీఆర్కు ప్రముఖ మ్యాగజైన్లు రిట్జ్, యూ అండ్ ఐ ప్రశంస! సినీ ప్రముఖులు, పేజ్ త్రీ సెలబ్రిటీలకు పరిమితమయ్యే మ్యాగజైన్లు…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనలో భాగంగా శుక్రవారం నాడు కమల్నాథన్ కమిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని పోలీస్శాఖ స్టేట్ క్యాడర్ పోస్టుల…
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) నాలుగు డిపార్ట్మెంట్లకు చెందిన నాలుగు నోటిఫికేషన్లను శనివారం విడుదల చేయనుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి వీటికి…
ఎనిమిదేళ్ళ క్రితం జరిగిన గోకుల్ చాట్ పేలుళ్ళ ఘటనలో తీవ్రంగా గాయపడి జీవచ్చవంలా బతుకుతున్న తెలంగాణ బిడ్డ, యువ ఇంజినీర్ సదాశివరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకున్నది. తక్షణ…
గోదావరి నదిపై ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి వద్ద నిర్మించే ప్రాజెక్టును వచ్చే రెండేళ్లలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తూర్పు…
రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 10వేల కోట్ల విలువైన పెండింగ్ ప్రాజెక్టు పనులకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పూర్తికావస్తున్న ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేసి వచ్చే ఖరీఫ్ నాటికల్లా…
సూక్ష్మ రుణాలు ఉపయోగించుకుని జీవనోపాధి మెరుగుపర్చుకోవాలని, సంఘటితంగా ఉండి ఆదాయాన్ని పెంచుకోవాలని పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ సూచించారు. కూకట్ పల్లి జేఎన్టీయూ ఆడిటోరియంలో జరిగిన స్త్రీనిధి(శ్రీనిధి)…
ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను విద్యావాలంటీర్లతో భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం మంగళవారం…