సేంద్రియ విప్లవం దిశగా అందరూ అడుగులు వెయ్యాలని, రాష్ట్రంలో సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. కేంద్ర, రాష్ట్ర…
ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్ లో తెలంగాణ విజయ డెయిరీకి, రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ అవార్డు లభించింది. టీఎస్ డీసీఎఫ్ ఎండీ శ్రీనివాసరావు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్…
ఉమ్మడి రాష్ట్రంలో అన్నివిధాల దగాకు గురై, వ్యవసాయం గిట్టుబాటుగాక, కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడుపోతుందో తెలియని దుస్థితిలో మోటార్లు కాలిపోయి, చెరువులు పూడిపోయి, నీరు ఇంకిపోయి దిక్కుతోచని…
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు బాన్సువాడ మండలం పోచారంలో పరామర్శించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి పాపవ్వ(107) మంగళవారం…
వన్యప్రాణుల సంరక్షణ కోసం రాష్ట్ర అటవీశాఖ ఆధునిక సాంకేతికతను ఉపయోగించబోతున్నది. అటవీ ప్రాంతాలకు వెళ్ళే ప్రధాన మార్గాల్లో, అన్ని చెక్ పోస్టుల్లో క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు అమర్చాలని…
హుస్సేన్ సాగర్ చుట్టూ త్వరలో కొత్త అందాలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. లక్నవరం తరహాలో హుస్సేన్ సాగర్ అందాలను నీటిపై నుండి నడుచుకుంటూ వీక్షించేందుకు వీలుగా బోర్డు వాక్,…
మునుపెన్నడూ లేనివిధంగా ఒకేరోజు 200 మంది అటవీశాఖ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘జంగల్ బచావో.. జంగల్ బడావో’ అనే…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పథకానికి దేశంలోని అన్ని వర్గాలనుండి ప్రశంసలు అందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం…