mt_logo

కేంద్రం నుండి మరిన్ని నిధులు రాబట్టాలి- ఎర్రబెల్లి

జనగామ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జనగామ జిల్లా కలెక్టరేట్ లో శనివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పంచాయితీ రాజ్ శాఖా…

ఖమ్మంలో ఐటీ హబ్ ను సందర్శించిన మంత్రి పువ్వాడ అజయ్..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తూ విరివిగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అనేక సంస్థలను ఆహ్వానిస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్…

సెప్టెంబర్ ఒకటి నుండి ఆన్ లైన్ బోధన..

ఫోటో రైటప్: 01&02.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్ల వివరాలు తెలిపే ఇన్ఫో కార్డ్సు. 3. టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్ల ప్రసారాలు అందించే సర్వీసు ప్రొవైడర్ల వివరాలు.…

పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలి-కేసీఆర్

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించాలని, ఇందుకోసం వచ్చేనెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు…

కరోనా వచ్చినవారిని వెలివేసినట్లు చూడొద్దు- ఈటెల

ప్రపంచంలో కరోనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయి. కానీ అప్పుడు ప్రజలు ఇంతలా భయపడలేదు, ప్రచారం జరగలేదు. కానీ ఇప్పుడు ఎక్కువ భయపడుతున్నారు. ముందుగా ఆ భయాన్ని…

సీఎం కేసీఆర్ పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు- పువ్వాడ అజయ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురంలో రూ.5.03కోట్లతో 80 డబుల్ బెడ్ రూం ఇళ్ళు, దుబ్బతండా గ్రామంలో రూ.2.26 కోట్లతో 45 డబుల్ బెడ్…

జర్నలిస్టులకు రూ.1 కోటీ 28లక్షల 60 వేలు ఆర్ధికసాయం..

రాష్ట్రంలో ఇప్పటి వరకు  కరోనా వైరస్ బారిన పడిన 686 మంది జర్నలిస్టులకు 1కోటి 28లక్షల 60వేల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా…

భద్రాద్రి కొత్తగూడెంలో కోవిడ్ అంబులెన్సులను ప్రారంభించిన పువ్వాడ..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటుచేసిన కోవిడ్ అంబులెన్సులు, కోవిడ్ మొబైల్ టెస్టింగ్ వెహికల్ ను స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావుతో కలిసి రవాణా…

సీఎం కేసీఆర్ కు రైతులపై చాలా ప్రేమ ఉంది- నాబార్డ్ ఛైర్మన్

ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావుకు రైతులపై చాలా ప్రేమ ఉందని, గురువారం సీఎంతో జరిగిన సమావేశంలో అది స్పష్టంగా కనపడిందని నాబార్డ్ ఛైర్మన్ చింతల గోవిందరాజులు…

పల్లె ప్రకృతి వనం భేష్!!-కేటీఆర్

తెలంగాణ పల్లెల ప్రకృతి వనాలపై ఐటీ, మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ప్రకృతి వనాలు పల్లెలకు కొత్త అందాలను అద్దుతున్నాయని మంత్రి ట్వీట్…