mt_logo

 సింగరేణికి నేషనల్ స్థాయిలో అవార్డు

హైదరాబాద్‌: సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో అవార్డు అందుకుంది. అత్యుత్తమ జియో మైన్‌టెక్‌ ‘గ్లోబల్‌ రెయిన్‌బో’  అవార్డును సింగరేణి సంస్థ డైరెక్టర్ ఎన్ బలరాం ఉత్తమ డైరెక్టర్, …

 ‘తెలంగాణ ప్రముఖ కవులు – కావ్యాలు’ పుస్తక సంపుటి ఆవిష్కరణ

రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ భాషా…

సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు సోమేష్ కుమార్

హైదరాబాద్:ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా సోమేష్ కుమార్ నేడు ఉదయం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన సలహాదారుగా 6వ అంతస్తులో కేటాయించిన ఛాంబర్‌లో అర్చకులు పూజలు నిర్వహించారు.…

నీరా సేవిస్తే… ఆరోగ్యానికి మంచిదన్న మంత్రి

గిరక తాడు ఎక్కి.. నీరా తీసిన మంత్రి ఎర్రబెల్లి నీరా సేవిస్తే… ఆరోగ్యానికి మంచిదన్న మంత్రి పాలకుర్తి: ఏదైనా పథకాన్ని ప్రారంభించడమే కాదు ఆ పథకం అమలు…

ప్రపంచంలోనే మన ‘శంషాబాద్’ అగ్రస్థానం

సమయపాలన లో బెస్ట్ ఎయిర్ పోర్ట్ మార్చి నెలలో 90.43 శాతం విమానాలు ఆన్‌టైమ్‌లో పర్ఫార్మెన్స్ రెండింటిలోనూ మొదటి స్థానంలో నిలిచింది కొత్త టెక్నాలజీలు హైదరాబాద్ శంషాబాద్‌…

వైద్య విద్యకు హబ్ గా మారిన తెలంగాణ రాష్ట్రం : మంత్రి హరీష్ రావు

టీచింగ్ ఆసుపత్రుల నెలవారీ సమీక్షలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ .. నాణ్యమైన స్పెషాలిటీ వైద్యం, వైద్య విద్యకు హబ్ గా తెలంగాణ కేసీఆర్ గారి లక్ష్యం…

 తెలంగాణ చరిత్ర పరిశోధన పుస్తకాలను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ ప్రాంతంలో నెలకొని ఉన్న చరిత్ర పరిశోధన పుస్తకాలను ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ప్రాంతంలో ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. చరిత్ర పరిశోధకుల…

సెట్విన్ ఆధ్వర్యంలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులు 

హైదరాబాద్: సెట్విన్ ఆధ్వర్యంలో జంట నగరాలలో నిరుద్యోగ యువత ఆధ్వర్యంలో నడుపుతున్న మినీ బస్సులలో 15 సంవత్సరాలు పూర్తయిన బస్సులను దశలవారీగా కొత్త బస్సులను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర…

స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో తెలంగాణ గ్రామాలు టాప్

న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా ఓడీఎఫ్ ప్లస్ కేటగిరీలో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచి, మరో అరుదైన ఘనత సాధించింది. స్వచ్ఛభారత్‌ మిషన్‌ గ్రామీణ్‌ పథకంలో దేశంలోని…

అలాంటి ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మ వద్దు

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం చర్చలకు పిలిచింది అని జరుగుతున్న ప్రచారం నిజం కాదని,  నిబంధనలు, ఒప్పందాలకు విరుద్ధంగా చేస్తున్న సమ్మె ను వారు వెంటనే విరమించాలని…