mt_logo

6,200 మంది పార్ట్‌ టైం లెక్చరర్లు, టీచర్లను తొలగించడం దుర్మార్గం: హరీష్ రావు

రాష్ట్రవ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్‌ టైం లెక్చరర్లు, టీచర్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు.…

రేవంత్ రెండు రోజుల పర్యటనతో వరద బాధితులకు ఒరిగింది శూన్యం: కేటీఆర్

భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు భరోసా కల్పించటంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.…

Kaynes semicon’s proposed semiconductor unit in Telangana moves to Gujarat

The Union Cabinet on Monday granted approval for Kaynes semiconductor manufacturing industry to be established in Gujarat. Allegations have surfaced…

People of Telangana deserve action, not empty words: KTR to Rahul Gandhi

In a bold and direct response to Rahul Gandhi’s tweet urging governments to respond and help people amid floods in…

Strategic Nala Development Program (SNDP) saved Hyderabad from floods: KTR

The former Municipal Administration Minister and BRS working president, KT Rama Rao has said that the Strategic Nala Development Program…

వరద బాధితులకు కేవలం రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అన్యాయం: కేటీఆర్

రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం రూ. 5 లక్షలు నష్టపరిహారం ప్రకటించటం అన్యాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.వరదల్లో ప్రాణాలు…

హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలను ముంపు నుండి కాపాడిన ఎస్‌ఎన్‌డీపీ (SNDP)

కేసీఆర్ పాలనలో మాజీ మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ హయాంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం) సత్ఫలితాలనిస్తుంది.…

డెంగీ జ్వరాలతో జనం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటంలేదు: కేటీఆర్

రాష్ట్రంలో డెంగీ జ్వరాలతో జనం ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 6,000 డెంగీ…

కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారుతోంది: కేటీఆర్

పదేళ్ల పాటు సిరి సంపదలతో కళకళలాడిన సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.నేతన్నల పట్ల కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న…

Economy of Congress-ruled states in dire straits 

The failure of the Congress government in various states have led to economic crises, with states like Himachal Pradesh, Telangana,…