జీఎస్టీ పరిహారంలో సెస్ మిగిలితే కేంద్రం కన్సాలిడేటెడ్ ఫండ్ రూపంలో జమచేసి వాడుకుంటోంది. సెస్ తగ్గినప్పుడు రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలని సూచించడం సబబు కాదని, కేంద్రమే జీఎస్టీ…
ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో మూడు కరోనా టెస్టింగ్ వాహనాలు, ఒక కోవిడ్ రెస్పాన్స్ వెహికల్ (అంబులెన్స్) ను రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం ప్రారంభించారు.…
సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి నూతన విద్యాసంవత్సరం ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్…
పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్ లో మంత్రి ఎర్రబెల్లి…
శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగలు రావడంతో అధికారులు స్పందించి వెంటనే ఉత్పత్తిని నిలిపివేయడంతో మంటలు…
ఏపీ ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు సామర్ధ్య పెంపు అక్రమమేనని ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. అనుమతులు, నీటి…
ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ముందుచూపుతో ప్రవేశపెట్టిన పథకాల వల్ల దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ దూసుకుపోతోంది. వివిధ పథకాలు కేంద్రం కూడా ప్రవేశపెట్టాలనే ఆలోచన చేస్తుండటం…
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు అండగా నిలబడుతున్నారు. మంగళవారం టీఆర్ఎస్…