mt_logo

ఫ్లైఓవర్  ప్రమాదంలో గాయపడిన వారికి మంత్రి కేటీఆర్ భరోసా

హైదరాబాద్ నగరంలో ఎల్బీనగర్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు ఈరోజు సికింద్రాబాద్ లోని…

తెలంగాణ వైద్యారోగ్య శాఖ ముందస్తు అప్రమత్తత

వైద్య సిబ్బందికి  జిల్లా స్థాయిలో శిక్షణ  అవసరమైన మందులు అందుబాటులో..  అందుబాటులో 108 అంబులెన్స్ లు పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఏడు రాష్ట్రాల…

గూడ అంజయ్య పాటలు ప్రజల్లో రగిలించిన స్ఫూర్తి గొప్పది 

తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షలకు గూడ అంజయ్య గేయాలు, సాహిత్యం ప్రతీకలుగా నిలిచాయని, తెలంగాణ గోసను తనదైన యాసలో కై కట్టిన గూడ అంజయ్య పాటలు ప్రజల్లో రగిలించిన…

సీఎం కేసీఆర్ సంక‌ల్పం.. ల‌క్ష్మీన‌ర‌సింహుడికి దివ్య‌ధామం

-యాద‌గిరి క్షేత్రం..మ‌నంద‌రి అదృష్టం -మ‌న ఆధ్యాత్మిక‌త‌కు నూత‌న ఒర‌వ‌డి మ‌న ప‌క్కరాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తిరుప‌తి క్షేత్రం ఉన్న‌ది.. మరి మ‌న తెలంగాణ‌కు అలాంటి ఓ ఆల‌యం ఉండాల‌ని…

నిరుపేదకు మ‌హా ఆత్మ‌గౌర‌వ సౌధం.. తెలంగాణ స‌ర్కారు సంక‌ల్పానికి నిద‌ర్శ‌నం

 -దేశంలోనే అతిపెద్ద ‘ఆదర్శ టౌన్‌ షిప్‌’గా కొల్లూర్‌ -ఒకేచోట ల‌క్ష మంది ఉండేలా 15,660 ఇండ్ల నిర్మాణం హైద‌రాబాద్‌: పేదొడికి సొంతిల్లు ఓ క‌ల‌. ఈ కాలంలో…

క‌రీంన‌గ‌ర్ పట్టణానికే త‌ల‌మానికంగా కేబుల్ బ్రిడ్జి

-మానేరున‌ది పై 224 కోట్లతో నిర్మాణం -దేశంలోనే తొలిసారి డైన‌మిక్ లైటింగ్‌ క‌రీంన‌గ‌ర్‌: కేబుల్ బ్రిడ్జి అంటే మ‌న‌కు హైద‌రాబాద్‌లోని దుర్గం చెరువు గుర్తొస్తుంది.. కానీ ఇక‌నుంచి…

జయశంకర్ సార్ ఆకాంక్ష రాష్ట్రం సాధించిన ప్రగతిలో నిత్యం ప్రతిబింబిస్తూనే ఉంటుంది : సీఎం కేసీఆర్

తెలంగాణ  రాష్ట్ర  సాధనోద్యమంలో భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన స్వయం పాలన  స్వాప్నికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్  వర్ధంతి (జూన్ 21) సందర్భంగా…

Asia’s largest Dignity Housing community project at Kollur to be inaugurated by CM KCR

One would definitely say ‘That is KCR’ if one goes around the double bedroom housing at Kollur in Tellapur mandal…

అద్వితీయం.. తెలంగాణ లౌకికవాది (సీఎం కేసీఆర్)తో ఆధ్యాత్మిక సౌరభం

వేద/శాస్త్ర పండితులకు గౌరవ భృతి  ధూప దీప నైవేద్యం  విప్రహిత బ్రాహ్మణ సదనం సాంప్రదాయ పాఠశాల-కంచి కామకోటి పీఠం మనిషి తనలోకి తాను పయనించడానికి, జీవిత పరమార్థం…

రెవెన్యూ శాఖలో ప్రమోషన్లపై సీఎం ఆదేశాలు

రెవెన్యూ శాఖలో ప్రమోషన్ల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా…