mt_logo

గాంధీ భవన్‌లో గాడ్సే దూరిండు: మంత్రి కేటీఆర్

రేవంత్ రెడ్డి 100% ఆర్ఎస్ఎస్ మనిషి, బీజేపీ మనిషే భూ దందాలు ధరణి ద్వారా సాధ్యమవుతలేదని అక్కసు గాంధీ భవన్‌లో గాడ్సే దూరిండని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…

తెలంగాణ పుట్టుకను అవమానించిన ప్రధానిని ఇక్కడి  ప్రజలు నమ్మరు : మంత్రి కేటీఆర్

ప్రధానమంత్రి ఏ మొహం పెట్టుకొని వరంగల్ కు వస్తున్నారు బూటకపు మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు తెలంగాణ పుట్టుకను అవమానించిన ప్రధానిని ఇక్కడి  ప్రజలు…

సాయి చంద్ సతీమణి రజనీకి రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి

సాయి చంద్ సతీమణి రజనీకి రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వాలని ముఖ్యమంత్రి  నిర్ణయించారని  మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్ లో…

కుసుమ జగదీష్, సాయి చంద్ ఇరు కుటుంబాలకు 3 కోట్ల ఆర్ధిక సాయం : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కుసుమ జగదీష్, వేద…

అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి భేష్ : సింగపూర్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ B.…

కాళేశ్వ‌ర గంగ ప‌రుగులు.. రంగనాయకసాగర్‌కు తరలుతున్న జలాలు..

తెలంగాణ‌లో కాలంకాకున్నా ఒక్క ఎక‌రా కూడా ఎండ‌కుండా రాష్ట్ర స‌ర్కారు చ‌ర్య‌లు తీసుకున్న‌ది. సీఎం కేసీఆర్ విజ‌న్‌తో ఆవిష్కృత‌మైన కాళేశ్వ‌రం నుంచి జ‌లాలు మన భూముల‌ను త‌డుపుకొనేందుకు…

పెండింగ్‌లో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది : సీఎస్ శాంతికుమారి

రియల్ ఎస్టేట్ ప్రతినిధులతో సీఎస్ శాంతికుమారి భేటీ  సమస్యలు వివరించిన ప్రతినిధులు  హైదరాబాద్: రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర స్థాయి సమన్వయ…

అకాల వ‌ర్షంతో పంట న‌ష్ట‌పోయిన రైతుల ఖాతాల్లోకి 304 కోట్లు

తెలంగాణ అంటేనే దేశంలో అంద‌రికీ గుర్తొచ్చేది కిసాన్ స‌ర్కార్. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ‌గానే సీఎం కేసీఆర్ అత్య‌ధిక మంది రైతులు ఆధార‌ప‌డ్డ వ్య‌వ‌సాయ‌రంగంపైనే దృష్టిపెట్టారు. ప్ర‌పంచ‌మే అబ్బుర‌ప‌డేలా…

Telangana govt released Rs. 304 crores for crop damage compensation

The State government has released an amount of Rs. 304 crores towards the crop damage compensation. The hailstorms and untimely…

సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో దేశమే ఆశ్చర్యపోతుంది: మంత్రి కేటీఆర్

దళిత బంధు పథకానికి  రెండో విడుతగా రూ.17 వేల 700 కోట్లు వేములవాడ నియోజకవర్గంలో 2,859.34 ఎకరాలకు పోడు పట్టాల పంపిణీ సిరిసిల్ల నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ,…