ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ పంప్ హౌజ్ను మంగళవారం అఖిల భారత రైతు సంఘాల నేతలు సందర్శించారు. కాళేశ్వరం జలాల…
కాంగ్రెస్ పార్టీలో డజన్ మంది ముఖ్యమంత్రులున్నారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేసారు. హుజూర్నగర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎలక్షన్స్ రాగానే కొన్ని పార్టీలు…
కామారెడ్డి నియోజకవర్గ మాచారెడ్డి మండల భారత రాష్ట్ర సమితి కార్యకర్తల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ కామారెడ్డిలో పోటీ…
కత్తి దాడితో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ, దుబ్బాక నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని మంగళవారం మంత్రి హరీష్ రావు…