mt_logo

ఒకనాడు పల్లేర్లు మొలిచిన పాలమూరులో నేడు పాలనురగల జలహేల: మంత్రి కేటీఆర్

నేడు నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఎన్నో ఆటంకాలను ఎదురుకొని నేడు ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో…

పాతాళం నుంచి పైపుల‌తో పాల‌మూరుకు నీళ్లు.. సీఎం కేసీఆర్ సంక‌ల్పంతో క‌రువుసీమ‌కు కృష్ణ‌మ్మ ప‌రుగులు!

పాల‌మూరు జిల్లా అంటే క‌రువుకు పెట్టింది పేరు. వ‌ల‌స‌ల గోస‌కు స‌జీవ సాక్ష్యం. తలాపునే కృష్ణ‌మ్మ ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్నా..స‌మైక్య పాల‌కుల వివ‌క్ష‌తో పాల‌మూరు పొలాల‌కు చుక్క‌నీళ్లు లేని…

ఒకే సారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించడం దేశ వైద్య రంగ చరిత్రలోనే మొదటి సారి: మంత్రి హరీష్ రావు

రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ తరగతులను ప్రగతి భవన్ నుండి వర్చువల్‌గా సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖ…

ఫుడ్ పాయిజ‌న్ అయిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పై నిరంతర పర్యవేక్షణ : మంత్రి సత్యవతి రాథోడ్

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో 40 మంది విద్యార్థినీల‌ అస్వస్థత (ఫుడ్ పాయిజ‌న్) ఘటనపై రాష్ట్ర గిరిజన,…

అది ఈడీ నోటీసు కాదు… మోడీ నోటీసు : ఎమ్మెల్సీ కవిత

మా పార్టీ లీగల్ టీం సలహాలతో ముందుకెళ్తాం రాజకీయ కక్షతోనే నోటీసులు టీవీ సీరియల్‌లా  ఏడాది నుంచి సాగదీస్తున్నారు కేసీఆర్‌కి వస్తున్న ఆదరణకు బీజేపీ, కాంగ్రెస్ భయపడుతున్నాయి…

లక్ష మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్   

2017 నుంచి మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్న హెచ్ఎండిఏ  పర్యావరణ హితం కోసం హెచ్ఎండిఏ ప్రయత్నం  ఈసారి 40 కేంద్రాల్లో లక్ష విగ్రహాల పంపిణీ   హైదరాబాద్:…

ఈ నెల 21న హైదరాబాద్‌లో 13,300 డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి సర్వం సిద్ధం

హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు 2వ విడత పంపిణీకి సంబంధించి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2వ విడతలో 13,300 ఇండ్ల పంపిణీకి సంబంధించి…

వైద్య‌విద్య‌కు కేరాఫ్‌గా తెలంగాణ‌.. సీఎం కేసీఆర్ విజ‌న్‌తో మ‌న‌ బిడ్డ‌ల‌కు వైద్య‌యోగం

స‌మైక్య రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థుల‌కు వైద్య విద్య  ఓ క‌లే. నిరుపేద‌, సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గతి విద్యార్థులకు అదొక బ్ర‌హ్మ‌ప‌దార్థం. ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి, ధ‌నికుల పిల్ల‌లు డ‌బ్బులు పెట్టి…

2014లో 2850 ఎంబీబీఎస్ సీట్లు.. నేడు 10 వేల సీట్లు: మంత్రి హరీశ్ రావు

ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం మమత మెడికల్ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి…

వారు ఇక ఆర్టీసీ కార్మికులు కాదు ప్రభుత్వ ఉద్యోగులు : మంత్రి హరీశ్ రావు

ఖమ్మం ప్రెస్ మీట్ లో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామని సంతోషం వ్యక్తం చేసారు.  నా ఆర్టీసీ …