mt_logo

ఇది భరోసా ఇచ్చిన ప్రభుత్వం కాదు.. ప్రజలకు బాకీ పడ్డ ప్రభుత్వం: నిరంజన్ రెడ్డి

అబద్ధాలతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. అవే అబద్ధాలతో పాలన సాగిస్తోందని.. ఇది భరోసా ఇచ్చిన ప్రభుత్వం కాదు.. ప్రజలకు బాకీ పడ్డ ప్రభుత్వమని మాజీ మంత్రి…

కేవలం రూ. 6,800 కోట్లు ఇస్తే రూ. లక్ష లోపు రైతు రుణాలు ఎలా మాఫీ అవుతాయి?: నిరంజన్ రెడ్డి

రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు. కేసీఆర్ హయాంలో మొదటి విడత రుణమాఫీ రూ.లక్ష…

ఆంక్షలు లేకుండా రుణమాఫీ , రైతుభరోసా అమలు చేయాలి: నిరంజన్ రెడ్డి

ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేసి, రైతుభరోసా పథకం అమలు చేసి రైతాంగానికి చేయూతనివ్వాలి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో…

రుణమాఫీకి పీఎం కిసాన్ డేటాను అనుసరించడమంటే రుణమాఫీ లక్ష్యానికి గండికొట్టడమే: నిరంజన్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్గదర్శకాలు కావవి.. మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు అని.. రుణమాఫీ…

రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ గాంధీ చెప్పిందేంటి.. చేస్తుందేంటి: నిరంజన్ రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీకి భిన్నంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో బీఅర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి మాజీ మంత్రి సింగిరెడ్డి…

ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద వాలనివ్వనన్న రేవంత్.. ఇంటింటికి తిరిగి కండువాలు కప్పుతున్నాడు: నిరంజన్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. నాడు కారుకూతలు.. నేడు పథకాల్లో కోతలు.…

మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కొద్ది మందికే రైతు భరోసా ఇచ్చే కుట్రకు తెరలేపారు: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతాంగం గొంతు కోయడమే కాంగ్రెస్…

రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15 వేలు నీటి మీద రాతలే అని తేలిపోయింది: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ఈ వానాకాలం నుండి రైతుభరోసా పథకం కింద ఎకరాకు రూ. 7,500 పథకం అమలు చేయాలని మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్…

పాలమూరుకు పట్టిన దరిద్రమే కాంగ్రెస్ పార్టీ: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. నాలుగు నెలలకే రేవంత్ కండ్లు నెత్తికెక్కాయ్.. నాలుక మందమెక్కి కన్నుమిన్ను కానరాక…

రైతులను కాంగ్రెస్ దెబ్బ మీద దెబ్బ కొడుతుంది: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల సమస్యలపై తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి…