mt_logo

ఆంక్షలు లేకుండా రుణమాఫీ , రైతుభరోసా అమలు చేయాలి: నిరంజన్ రెడ్డి

ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేసి, రైతుభరోసా పథకం అమలు చేసి రైతాంగానికి చేయూతనివ్వాలి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో…

రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15 వేలు నీటి మీద రాతలే అని తేలిపోయింది: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ఈ వానాకాలం నుండి రైతుభరోసా పథకం కింద ఎకరాకు రూ. 7,500 పథకం అమలు చేయాలని మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్…

పాలమూరు దశ, దిశను మార్చే ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి: మంత్రి సింగిరెడ్డి

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పాలమూరు జిల్లా దశ, దిశను మారుస్తుందని.. దశలవారీగా పాలమూరు పంపుల ప్రారంభం జరుగుతుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. నీటి విషయాలలో…

వ్యవసాయంలో తెలంగాణ సాధించిన విజయాలను అయోవా గవర్నర్‌కు వివరించిన మంత్రి సింగిరెడ్డి

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తొలిరోజు అయోవా రాష్ట్ర రాజధాని డెమోయిన్ నగరంలో రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ ఆడమ్…

పని చేసుకునే ప్రతి చేతికి పని కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం : మంత్రి సింగిరెడ్డి

-వనపర్తిలో 395 మందికి రూ.3.95 కోట్ల విలువైన బీసీ బంధు ప్రొసీడింగ్స్ కుల వృత్తులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని, సామాన్యులకు అండగా నిలవాలి అన్నది కేసీఆర్…

Congress leaders should tender public apologies on free power issue: Ministers

The Congress leaders who resorted to ‘power holiday and crop holiday’ during their regime are now vowing to scrap free…

Telangana is the care of address for sustainable agriculture: Minister Niranjan Reddy

Under the able and visionary leadership of Chief Minister Mr K Chandrasekhar Rao, Telangana has become the care of address…

నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై  కఠిన చర్యలు : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: వానాకాలం సాగుకు అందుబాటులో విత్తనాలు, విత్తన నియంత్రణ,  నకిలీ విత్తనాలను అరికట్టేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో…

మహిళా సాధికారతలో కుట్టు శిక్షణ అద్భుత పథకం : మంత్రి నిరంజన్ రెడ్డి

మహబూబాబాద్: అమ్మాపురం గ్రామంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు.కుట్టు శిక్షణ తీసుకుంటున్న మహిళలతో మాట్లాడిన మంత్రులు. నిర్ణీత…

సజావుగా ధాన్యం కొనుగోలు-సమస్యలేమి లేవన్న రైతులు

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం అమ్మాపురంలో రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు.. సజావుగా ధాన్యం కొనుగోలు, సంతృప్తి…