mt_logo

మూసీ మూటల లెక్కలు చెప్పేందుకే రేవంత్ ఢిల్లీ పర్యటన: కేటీఆర్

మూసీ ప్రాజెక్టు మూటల లెక్కలు చెప్పేందుకే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ విమర్శించారు. పేద ప్రజలు గూడు చెదరగొట్టేందుకు…

1.5 lakh houses in danger for Rs. 1.5 lakh cr Musi Beautification Project 

Concerns are mounting over the potential demolition of nearly 1.5 lakh houses for the Musi beautification project. These fears stem…

కొండా సురేఖకు, రేవంత్ కాంగ్రెస్‌కు గడ్డి పెట్టిన టాలీవుడ్!

మంత్రి కొండా సురేఖకు, పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి టాలీవుడ్ నటులు గడ్డి పెట్టారు. నిన్న సినీ నటి సమంత, అక్కినేని నాగార్జున కుటుంబంపై…

మూసీ, హైడ్రా బాధితులకు అండగా ఉంటాం.. కేటీఆర్ భరోసా

మూసీ, హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న మూర్ఖపు చర్యలకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. పేదల ఇళ్లు…

1.5 lakh houses to be demolished for Rs. 1.5 lakh cr Musi beautification project?

The ongoing process of marking the boundaries along the Musi River has brought distress to many, particularly the underprivileged. The…

మూసీ మే లూటో.. ఢిల్లీ మే బాటో అన్నట్టుంది కాంగ్రెస్ వైఖరి: కేటీఆర్

అంబర్‌పేట్ నియోజకవర్గం పరిధిలోని గోల్నాకలోని తులసీ నగర్‌లో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులతో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో దసరా,…

హైడ్రా భూతాన్ని ఆపేందుకు బీఆర్ఎస్ మీతో ఉంటుంది.. బాధితులకు కేటీఆర్ హామీ

కిషన్‌బాగ్‌లో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను కలిసి, వారితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మీరు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను…

మూసీ పేరుతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి కాంగ్రెస్ తెరలేపింది: కేటీఆర్

మూసీ ప్రాజెక్ట్ పేరుతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేపారని.. దేశంలో వచ్చే ఎన్నికల కోసం ఈ ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంక్‌లా వాడుకోవాలని చూస్తోంది అని బీఆర్ఎస్…

మీ ఇష్టమొచ్చినట్లు కూల్చేస్తారా.. హైడ్రా తీరుపై హైకోర్టు ఫైర్

హైడ్రా కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. హైడ్రా కమీషనర్ రంగానాథ్, ఇతర అధికారులకు చురకలు అంటించింది. అమీన్‌పూర్‌లో ఈ నెల 22న…

బుచ్చమ్మది ప్రభుత్వ హత్య.. హైడ్రా పేరిట మూడు ఆత్మహత్యలు జరిగాయి: హరీష్ రావు

బుచ్చమ్మది ఆత్మహత్య కాదు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య అని మాజీ మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు. హైడ్రా పేరిట ఇప్పటికే మూడు ఆత్మహత్యలు జరిగాయి..…